Home » Plane Crash
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇంధన స్విచ్లు కీలకంగా మారాయి...
అహ్మదాబాద్ దుర్ఘటనపై ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రస్తుతం వచ్చింది ప్రాథమిక నివేదిక మాత్రమేనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
విమానంలో ఒక్కసారిగా ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం..
అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కేవలం సాంకేతిక వైఫల్యాలను మాత్రమే కాకుండా కాక్పిట్లో చోటుచేసుకున్న గందరగోళం, పైలట్ల నిస్సహాయతను కూడా ఈ నివేదిక తెలియజేసింది.
ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్లు అగిపోయాయి. స్విచ్ ఎందుకు ఆపు చేశావని ఒక పైలట్ ప్రశ్నించగా, తాను స్విచ్ఛాఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చాడు.
భారత వైమానిక దళాని(ఐఏఎఫ్) కి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని చురు జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. రతన్గఢ్ సమీపంలో మధ్యాహ్న సమయంలో వైమానిక దళ విమానం కుప్పకూలిపోయింది. ఫైటర్ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.
యుగంధర్కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్పీపీ సిబ్బంది ఉంటారు.
అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్లోని డేటా డౌన్లోడ్ అయిందని కేంద్రం వెల్లడించింది. అందులోని డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది.