• Home » Plane Crash

Plane Crash

Ahmedabad Plane Crash: అసలేం జరిగింది..!?

Ahmedabad Plane Crash: అసలేం జరిగింది..!?

అహ్మదాబాద్‌లో బోయింగ్‌ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్‌ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు.

Air Traffic Control: ఎమర్జెన్సీలో..  మేడే

Air Traffic Control: ఎమర్జెన్సీలో.. మేడే

విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్‌.. సంబంధిత ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌’ (ఏటీసీ)కి మేడే కాల్‌ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు.

Ahmedabad: మాటలకందని విషాదం

Ahmedabad: మాటలకందని విషాదం

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Plane Crash: మరణ విహంగం

Plane Crash: మరణ విహంగం

గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణంపాలయ్యారు.

Plan Crash: లండన్‌లో సెటిల్ అవుదామని మొత్తం ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కింది

Plan Crash: లండన్‌లో సెటిల్ అవుదామని మొత్తం ఫ్యామిలీతో ఫ్లైట్ ఎక్కింది

ఇది మరో హృదయ విదారక ఘటన. ఈ విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన మొత్తం కుటుంబం మరణించింది. డాక్టర్ కోమి వ్యాస్ అనే ఆమె, రాజస్థాన్‌కు చెందిన ఒక పేరుమోసిన డాక్టర్. ఆమె తన భర్త, ముగ్గురు పిల్లలతో లండన్‌కు మకాం మార్చడానికి..

Ahmedabad Plane Crash: విమాన ప్రమాద దృశ్యాలు..

Ahmedabad Plane Crash: విమాన ప్రమాద దృశ్యాలు..

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 242 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని..

Plane Crash: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఎందుకు లండన్‌ వెళ్లాలనుకున్నారు

Plane Crash: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఎందుకు లండన్‌ వెళ్లాలనుకున్నారు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అసలు ఎందుకు లండన్‌ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న. రూపానీ తన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి బయల్దేరారు.

Plane Crash: డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లిన విమానం

Plane Crash: డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లిన విమానం

విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్‌లోకి దూసుకెళ్లి కూలిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం.

 Plane Crash: షాకింగ్.. విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

Plane Crash: షాకింగ్.. విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయల్దేరారు.

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంతో షాక్‌కు గురయ్యా.. చంద్రబాబు ట్వీట్

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంతో షాక్‌కు గురయ్యా.. చంద్రబాబు ట్వీట్

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి