• Home » Piyush Goyal

Piyush Goyal

Parliament Monsoon session: మధ్యాహ్నం 2 గంటలకు మణిపూర్ ఘటనపై చర్చ- పీయూష్ గోయల్

Parliament Monsoon session: మధ్యాహ్నం 2 గంటలకు మణిపూర్ ఘటనపై చర్చ- పీయూష్ గోయల్

మణిపూర్ ఘటనపై మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ తెలిపారు.

Manipur issue: రూల్ 267 కింద చర్చ ఎందుకు జరపడం లేదో చెప్పిన కేంద్ర మంత్రి

Manipur issue: రూల్ 267 కింద చర్చ ఎందుకు జరపడం లేదో చెప్పిన కేంద్ర మంత్రి

మణిపూర్ అంశంపై పార్లమెంటు ప్రతిష్ఠంభనకు కారణమవుతున్న రూల్‌ 267పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారి వివరణ ఇచ్చారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ విపక్ష పార్టీలు రూల్ 267 కింద చర్చజరపాలని పట్టుబట్టడం సరికాదని అన్నారు.

Kharif Crops : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

Kharif Crops : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

న్యూఢిల్లీ: శివసేనతో పొత్తు కొనసాగుతుందని, రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగానే తాము పోటీ చేస్తామని బీజేపీ స్పష్టత ఇచ్చింది. షిండే సీఎంగా కొనసాగుతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

India : నూతన విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ... భారీ ఎగుమతులే లక్ష్యం...

India : నూతన విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ... భారీ ఎగుమతులే లక్ష్యం...

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని ఆవిష్కరించారు.

Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం

Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం

కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Minister: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి నాగేశ్వరరావు

AP Minister: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి నాగేశ్వరరావు

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌‌తో ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురువారం భేటీ అయ్యారు.

Maharashtra : 512 కేజీల ఉల్లిపాయలు... 70 కి.మీ. ప్రయాణం... ఆ రైతుకు వచ్చిన లాభాలు వింటే అవాక్కవుతారు...

Maharashtra : 512 కేజీల ఉల్లిపాయలు... 70 కి.మీ. ప్రయాణం... ఆ రైతుకు వచ్చిన లాభాలు వింటే అవాక్కవుతారు...

ట్రేడర్ నాసిర్ ఖలీఫా మాట్లాడుతూ, గతంలో కూడా ఇదే విధంగా చిన్న మొత్తాలకు పోస్ట్ డేటెడ్ చెక్కులను జారీ చేశామన్నారు. మొత్తం ప్రక్రియను

తాజా వార్తలు

మరిన్ని చదవండి