• Home » Piyush Goyal

Piyush Goyal

Piyush Goyal: ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ వివాదం.. విపక్ష నేతలపై పీయూష్ గోయల్ ‘ప్రాంక్’?

Piyush Goyal: ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ వివాదం.. విపక్ష నేతలపై పీయూష్ గోయల్ ‘ప్రాంక్’?

మంగళవారం విపక్ష నేతలకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్ (ఐఫోన్) దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, AIMIM అధినేత అసదుద్దీన్...

NRI: భారీ పెట్టుబడులే లక్ష్యంగా పియూష్ గోయెల్ సౌదీ పర్యటన.. మంత్రిని కలిసిన తెలుగు ప్రవాసీ ప్రతినిధులు

NRI: భారీ పెట్టుబడులే లక్ష్యంగా పియూష్ గోయెల్ సౌదీ పర్యటన.. మంత్రిని కలిసిన తెలుగు ప్రవాసీ ప్రతినిధులు

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడుల వ్యవహారాల మంత్రి పియూష్ గోయెల్ రెండు రోజుల పర్యటన కొరకు సౌదీ అరేబియా వెళ్లారు.

Piyush Goyal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. శరద్ పవార్‌పై పీయూష్ గోయల్ ‘కుళ్లిన’ విమర్శలు

Piyush Goyal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. శరద్ పవార్‌పై పీయూష్ గోయల్ ‘కుళ్లిన’ విమర్శలు

హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ), ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో...

Piyush Goyal :  కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చింది

Piyush Goyal : కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చింది

కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిచాల్సిన సమయం వచ్చిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal ) అన్నారు.

Future ATMs: భవిష్యత్తులో ఏటీఎంలు ఇలాగే ఉండబోతున్నాయ్.. డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..!

Future ATMs: భవిష్యత్తులో ఏటీఎంలు ఇలాగే ఉండబోతున్నాయ్.. డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలంటే..!

రోజులు మారే కొద్దీ.. టెక్నాలజీలోనూ అంతే మార్పులు వస్తున్నాయి. చిటికేస్తే కోరుకున్నది వచ్చినట్లుగా.. ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంట్లోకి వచ్చి చేరుతోంది. ఇక నగదు లావాదేవీల విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. జేబులో...

Parliament Monsoon session: మధ్యాహ్నం 2 గంటలకు మణిపూర్ ఘటనపై చర్చ- పీయూష్ గోయల్

Parliament Monsoon session: మధ్యాహ్నం 2 గంటలకు మణిపూర్ ఘటనపై చర్చ- పీయూష్ గోయల్

మణిపూర్ ఘటనపై మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి, రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యులు వారికి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గోయల్ తెలిపారు.

Manipur issue: రూల్ 267 కింద చర్చ ఎందుకు జరపడం లేదో చెప్పిన కేంద్ర మంత్రి

Manipur issue: రూల్ 267 కింద చర్చ ఎందుకు జరపడం లేదో చెప్పిన కేంద్ర మంత్రి

మణిపూర్ అంశంపై పార్లమెంటు ప్రతిష్ఠంభనకు కారణమవుతున్న రూల్‌ 267పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారి వివరణ ఇచ్చారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ విపక్ష పార్టీలు రూల్ 267 కింద చర్చజరపాలని పట్టుబట్టడం సరికాదని అన్నారు.

Kharif Crops : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

Kharif Crops : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

Piyush Goyal: సీఎంగా ఆయనే ఉంటారు, కలిసే ఎన్నికలకు వెళ్తాం..

న్యూఢిల్లీ: శివసేనతో పొత్తు కొనసాగుతుందని, రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగానే తాము పోటీ చేస్తామని బీజేపీ స్పష్టత ఇచ్చింది. షిండే సీఎంగా కొనసాగుతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

India : నూతన విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ... భారీ ఎగుమతులే లక్ష్యం...

India : నూతన విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ... భారీ ఎగుమతులే లక్ష్యం...

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని ఆవిష్కరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి