Home » Pattabhi ram
అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. విశాఖపట్టణం పోర్టులో ఏపీ సీనియర్ అధికారులకు ఏంపని అని ప్రశ్నించారు. జగన్ మోచేతినీళ్లు తాగే అధికారులకు అక్కడ ఏం పని అని ఆయన నిలదీశారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తుంటే వారు ఎందుకు అడ్డుకున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ మూడు సార్లు జరిగితే ఒక్కసారే చేశామని గౌతమ్ సవాంగ్ బుకాయించటం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా మూడు సార్లు మూల్యాంకనం జరిగిందని అన్నీ ఆధారాలు పరిశీలించే కోర్టు పరీక్షలు రద్దు చేసిందన్నారు. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా బుకాయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్లల్లో లక్షాలాది కోట్లు దోచుకున్న జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డిపట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
గతంలో ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ ప్రభుత్వం (Jagan Govt) రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్ను ఇవ్వలేదా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram) ప్రశ్నించారు. తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్మును జగన్ ఈ సంస్థకు దారాదత్తం చేయలేదా అని నిలదీశారు.
అమరావతి: రాజధానిలో పూర్తికాని నిర్మాణాలు పూర్తి అయినట్టు, వాటిలో అధికారులు నివాసముంటున్నట్టు, బ్యాంకుల్ని మోసగిస్తూ ఇచ్చిన జీవోనెం10.. ఈ 420 సర్కార్ బరితెగింపునకు నిదర్శనమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు
సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి.. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యాదీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బటన్లను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. పట్టభద్రుల నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనుడు ఈ ముఖ్యమంత్రి అని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ( CM JAGAN REDDY ) మోసాలు, అబద్ధాల వల్లే ఏపీ రైతు ఆత్మహత్యల్లో దేశంలో ముందుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) వ్యాఖ్యానించారు.
రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి టీడీపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది చంద్రబాబు పాలన వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
ముఖ్యమంత్రి జగన్రెడ్డి ( CM JAGAN REDDY ) ఇసుకదోపిడీని ప్రజలకు తెలియచేస్తున్న టీడీపీ, మీడియా సంస్థలపై విషం కక్కుతూ వాస్తవాలు తొక్కిపెడుతున్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) అన్నారు.