Home » Patancheru
సంగారెడ్డి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచే ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Telangana: దివంగత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. ప్రస్తుతం టిప్పన్ను పోలీసులు సీజ్ చేశారు.
Telangana: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.
#RIPLasya Nanditha: బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha ) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురవ్వడంతో.. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? ఎప్పుడు, ఎలా జరిగింది..? అని అభిమానులు, అనుచరులు ఆరా తీస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు...
Telangana: జిల్లాలోని పటాన్చెరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఛత్ పూజకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు చెప్పడంతో పోలీసు స్టేషన్ ముందు గురువారం రాత్రి పటాన్చెరు బీజేపీ అభ్యర్థి టి.నందీశ్వర్గౌడ్
పటాన్ చెరు(Patancheru) మండలం పాశమైలారం(Pashamylaram) ఇండస్ట్రీయల్ ఏరియాలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Incident) జరిగింది.
Telangana Congress : అవును.. తెలంగాణలో జరగబోతున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో (TS Assembly Polls) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) భారీ ఊరట లభించింది. ఎందుకంటే.. ఎన్నికల షెడ్యూల్ మొదలుకుని నామినేషన్ల గడువు ముగిసే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు...
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ ఆశించి ఇటీవలే నీలం మధు పార్టీలో చేరారు. మొదట నీలం మధుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ప్రకటించింది.
పటాన్చెరు బీఆర్ఎస్ టికెట్(Patancheru BRS Ticket)పై కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు(BC Bahujan leaders) కోరారు.