• Home » Patancheru

Patancheru

Hyderabad: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నీళ్లు బంద్.. ఎప్పటివరకంటే

Hyderabad: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నీళ్లు బంద్.. ఎప్పటివరకంటే

హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWS&SB వెల్లడించింది. శేర్ లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది.

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

Loksabha Polls: పోలింగ్ బూత్ వద్ద డబ్బుల పంపిణీ

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గల 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మెదక్ లోక్ సభ సెగ్మెంట్‌లో గల పటాన్ చెరులో ఓ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేశారు.

CM Revanth Reddy: మతచిచ్చుకు మోదీ యత్నం

CM Revanth Reddy: మతచిచ్చుకు మోదీ యత్నం

హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.

Road Accident:  ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..

Cannabis: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టివేత

Cannabis: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లా: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. 10.5 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మన్ అనే యువకుడిని అరెస్టు చేశారు.

 Crime: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్

Crime: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు.

 PM Modi: మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా?.. ప్రధాని ఫైర్

PM Modi: మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా?.. ప్రధాని ఫైర్

Telangana: తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణను వృథా కానివ్వను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పటేల్‌గూడలో ఏర్పాటు చేసిన సభలో.. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’’ అంటూ మోదీ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు.

PM Modi: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

సంగారెడ్డి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పటాన్‌చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచే ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

Lasya Nanditha: లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు

Telangana: దివంగత బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొన్న టిప్పర్ లారీనీ పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్‌ను ఢీకొనడం వల్లే లాస్య నందిత మృతి చెందారు. ప్రస్తుతం టిప్పన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

Raghunandan: ఆ లోపంతోనే పటాన్‌చెరు అభివృద్ధి చెందలేదు

Raghunandan: ఆ లోపంతోనే పటాన్‌చెరు అభివృద్ధి చెందలేదు

Telangana: పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరు ఏలాంటి అభివృద్ధి చెందలేదని మాజీ ఎమ్మెల్యే రఘుందన్ రావు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి