Home » Patancheru
Gudem Mahipal Reddy: పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై మరోసారి రెచ్చిపోయి విమర్శలకు దిగారు. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్కుమార్ తమ్ముడు అరుణ్కుమార్ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్కు బుధవారం ఫిర్యాదు అందింది.
Patancheru Congress: పటాన్ చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలను సర్దుమణిగేలా చూస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తామని చెప్పారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.
తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంటని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్సలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు.
Patancheru Congress: పటాన్ చెరు కాంగ్రెస్లో రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇద్దరు నేతల మధ్య మరోసారి గోడవ జరిగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రాజుకుంది.
కారును బస్సు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా..
గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత పెరిగింది. రాత్రిళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాటు చలిగాలుల తీవ్రత పెరగడంతో శివారు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.
శివారు ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. శుక్రవారం పటాన్చెరు(Patancheru)లో అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాజేంద్రనగర్(Rajendranagar) ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కంటైనర్ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
చలితో నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. చలిగాలుల తీవ్రత ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుండంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు.