Home » Patancheru
తన క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంటని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్సలో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు.
Patancheru Congress: పటాన్ చెరు కాంగ్రెస్లో రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇద్దరు నేతల మధ్య మరోసారి గోడవ జరిగింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రాజుకుంది.
కారును బస్సు ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఒక కుమార్తె పరిస్థితి విషమంగా ఉండగా..
గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత పెరిగింది. రాత్రిళ్లు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో పాటు చలిగాలుల తీవ్రత పెరగడంతో శివారు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.
శివారు ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. శుక్రవారం పటాన్చెరు(Patancheru)లో అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాజేంద్రనగర్(Rajendranagar) ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కంటైనర్ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
చలితో నగరవాసులు గజగజ వణికిపోతున్నారు. చలిగాలుల తీవ్రత ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుండంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు బయట అడుగుపెట్టేందుకు భయపడుతున్నారు.
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ(Geetam School of Technology) పూర్వ విద్యార్థి, ప్రస్తుతం అమెజాన్ రోబోటిక్స్లో సిస్టమ్స్ డెవలప్ మెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న అనూజ్ సురావ్కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు అమెరికా, కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ పరిశోధనా సదస్సు (గ్లోబల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ 2024లో వక్తగా, న్యాయనిర్ణేతగా)లో పాల్గొన్నారు.
రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ సాయినగర్ కాలనీలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి 37వ షోరూమ్ను నటి శ్రీలీల ప్రారంభించారు.
ఫిలిప్పైన్స్లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.