• Home » Parliament

Parliament

Air India:  విమానం క్రాష్ తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్‌లు పెట్టేస్తున్నారు

Air India: విమానం క్రాష్ తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్‌లు పెట్టేస్తున్నారు

విమానం కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్ లు ఎక్కువ పెడుతున్నారు. కాగా, గతంలో, బ్లాక్ బాక్స్ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడల్లా, డీకోడింగ్ కోసం తయారీదారుకు పంపేవారు. మొదటిసారిగా, బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో జరిగింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చకు తేదీ ఖరారు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చకు తేదీ ఖరారు

కీలకమైన 'ఆపరేషన్ సిందూర్‌' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాల డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. నిరసనల మధ్య సభ వాయిదా, కొత్త బిల్లుల ప్రవేశం

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. నిరసనల మధ్య సభ వాయిదా, కొత్త బిల్లుల ప్రవేశం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, నిరసనలు, గందరగోళం కారణంగా సభలు సజావుగా కొనసాగడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల వైఖరి సభా కార్యకలాపాలను దెబ్బతీస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Parliament Debate Bihar Voters: ఓటర్ల జాబితా వివాదం.. లోక్‌సభలో నినాదాలు, నిరసనలు

Parliament Debate Bihar Voters: ఓటర్ల జాబితా వివాదం.. లోక్‌సభలో నినాదాలు, నిరసనలు

భారత పార్లమెంటులో వర్షాకాల సమావేశాల మూడో రోజు హడావుడిగా ప్రారంభమైంది. సమావేశం మొదలైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా తమ డిమాండ్లను లేవనెత్తారు. బీహార్‌లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR) విషయంలో చర్చ జరగాలని వారు పట్టు పట్టారు. సభలో నినాదాలతో హోరెత్తించారు.

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.

Operation Sindoor Debate: తొలిరోజే రభస

Operation Sindoor Debate: తొలిరోజే రభస

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్‌ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై ..

Air India: ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి

Air India: ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి

అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్‌ వర్మపై అభిశంసన.. పార్లమెంటుకు మెమొరాండం

Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్‌ వర్మపై అభిశంసన.. పార్లమెంటుకు మెమొరాండం

నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని తొలగించేందుకు ప్రవేశపెట్టే తీర్మానంపై కనీసం 100 మంది లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ నుంచి 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించాలా, వద్దా? అనే దానిపై స్పీకర్/సభ చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

Rahul Gandhi: సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించేందుకు పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ సహా 8 అంశాలను విపక్ష పార్టీలు గుర్తించాయి. తమ డిమాండ్లపై విపక్ష పార్టీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడింది.

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి