Home » Palnadu
పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్ష పదవి కోసం వెదుకులాట ప్రారంభమైందా..? ప్రస్తుత అధ్యక్షుడు జైలు పాలు కావడంతో కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రతిపక్షం కావడం.. అందునా పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు చేయడం కత్తిమీద సామే. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరు చేపడతారనే చర్చ జోరుగా సాగుతుంది.
ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన పల్నాడు జిల్లా వాసిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
Robbery Attempt: విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.
YSRCP Placard Controversy: పల్నాడు పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. ఏడాది కిందట వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న నాయకుడి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించారు జగన్.
FIR On Ambati: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
Jagan Tour Death: మాజీ సీఎం జగన్ పర్యటనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద ఓ వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు.
Ambati Rambabu Misbehaviour: మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. మాజీ సీఎం పర్యటనలో ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి.
వ్యవసాయంలో నష్టాలతో అప్పుల పాలైన ముగ్గురు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో మంగళవారం జరిగింది. నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలోని రామాపురం కాలనీకి చెందిన...
Macherla case: గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల ఘటనలో ఏడుగురిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కేసు నమోదు చేశారు.