• Home » Palnadu

Palnadu

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..

Massive Explosion: ఏపీలో భారీ పేలుడు..  ఏమైందంటే..

Massive Explosion: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..

పల్నాడు జిల్లాలోని రెంటచింతల మండలం పాలువాయి జంక్షన్‌లో బయో డీజిల్ బంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంకులోని ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి.

Nagarjuna Sagar Right Canal: నాగార్జున సాగర్‌ కుడికాలువ కట్టకు గండి.. భయం గుప్పిట్లో ప్రజలు..

Nagarjuna Sagar Right Canal: నాగార్జున సాగర్‌ కుడికాలువ కట్టకు గండి.. భయం గుప్పిట్లో ప్రజలు..

కారంపూడి ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద అర్ధరాత్రి వేళ నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది. కాలువకు గండి పడటంతో నాగులేటి వాగుకు ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.

కారంపూడిలో ఘనంగా వీరుల ఆరాధన ఉత్సవాలు

కారంపూడిలో ఘనంగా వీరుల ఆరాధన ఉత్సవాలు

కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులను స్మరించుకుంటూ జరిగే పల్నాటి తిరునాళ్ల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఎడ్ల పందెం జరుగుతున్నాయి

Turakapalem : పల్నాడు జిల్లా తురకపాలెంలో ఏం జరుగుతోంది? నేడు ఐసీఏఆర్ బృందం పర్యటన

Turakapalem : పల్నాడు జిల్లా తురకపాలెంలో ఏం జరుగుతోంది? నేడు ఐసీఏఆర్ బృందం పర్యటన

పల్నాడు జిల్లా తురకపాలెంలో ICAR బృందం పర్యటించనుంది. అక్కడి మట్టి నమూనాలు సేకరించబోతోంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం వైద్యులు పర్యటించి గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు.

Road Accident: ఘోర ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని బాబోయ్..

Road Accident: ఘోర ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని బాబోయ్..

రోడ్డు ప్రమాదంలో బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ, రమణ, ముత్యాలమ్మ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులు, బంధువులకు సమాచారం అందించారు.

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు

YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. ప్రజా ఆస్తికి నష్టం కలిగించారనే కారణంతో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Palnadu YSRCP Politics: పల్నాడు వైసీపీలో ఒకటే చర్చ.. దేని గురించంటే..

Palnadu YSRCP Politics: పల్నాడు వైసీపీలో ఒకటే చర్చ.. దేని గురించంటే..

పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్ష పదవి కోసం వెదుకులాట ప్రారంభమైందా..? ప్రస్తుత అధ్యక్షుడు జైలు పాలు కావడంతో కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రతిపక్షం కావడం.. అందునా పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు చేయడం కత్తిమీద సామే. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరు చేపడతారనే చర్చ జోరుగా సాగుతుంది.

Terrorism: ఉగ్ర చెరలో పల్నాడు జిల్లా వాసి

Terrorism: ఉగ్ర చెరలో పల్నాడు జిల్లా వాసి

ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన పల్నాడు జిల్లా వాసిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు.

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి