• Home » Palnadu

Palnadu

TDP Vs YSRCP:  ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

TDP Vs YSRCP: ఆసక్తికరంగా మామా అల్లుళ్ల ఫైట్.. పెదకూరపాడులో టెన్షన్ టెన్షన్

Andhrapradesh: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ - వైసీపీ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గత రాత్రి అనంతవరం, దోడ్లేరు గ్రామాల్లో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు చెందిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే ఉదయం తొమ్మిది గంటల సమయంలో అమరావతి మండలం ధరణికోటలో వైసీపీ కార్యాలయానికి కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు.

Prathipati Pullarao: ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూపులు

Prathipati Pullarao: ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూపులు

Andhrapradesh: టీడీపీ- జనసేన - బీజేపీ కూటమిని 5 కోట్ల ఆంధ్రులు స్వాగతిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

TDP: బొప్పూడికి చేరుకున్న నారా లోకేష్

TDP: బొప్పూడికి చేరుకున్న నారా లోకేష్

Andhrapradesh: జిల్లాలోని చిలకలూరిపేటలో ఈనెల 17న టీడీపీ కూటమి భారీ బహిరంగ సభకు పూనుకుంది. ఇందుకోసం బొప్పూడి వద్ద స్థలాన్ని టీడీపీ - జనసేన నేతలు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఉదయం బొప్పూడి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని యువనేత పరిశీలించారు.

Kanna Lakshmi Narayana: పల్నాడు  జిల్లా:  మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఔదార్యం

Kanna Lakshmi Narayana: పల్నాడు జిల్లా: మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఔదార్యం

పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.

YCP: ఒక్కో వాలెంటీర్‌కు రూ. 5 వేలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ..

YCP: ఒక్కో వాలెంటీర్‌కు రూ. 5 వేలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ..

పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని అధికార వైసీపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా, ఓటర్లకు భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసి వారి ఓట్లను సంపాదించుకోవాలని భావిస్తోంది.

Lokesh: మంచినీళ్లు అడిగితే చంపేస్తారా?...వైసీపీ నేతలపై లోకేష్ ఫైర్

Lokesh: మంచినీళ్లు అడిగితే చంపేస్తారా?...వైసీపీ నేతలపై లోకేష్ ఫైర్

Andhrapradesh: పల్నాడు జిల్లా మాచర్లలో గిరిజన మహిళను వైసీపీ నేత ట్రాక్టర్‌‌తో తొక్కించి చంపిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా?! అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు.

Sri Krishna Devarayalu: టీడీపీలో చేరనున్న లావు శ్రీ కృష్ణదేవరాయలు

Sri Krishna Devarayalu: టీడీపీలో చేరనున్న లావు శ్రీ కృష్ణదేవరాయలు

పల్నాడు జిల్లా: పల్నాడులో కీలక నేత, నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చి 2వ తేదీన (శనివారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గురజాలలో జరిగే ‘రా కదలి రా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు.

Brahma Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు

Brahma Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) అన్నారు.

AP NEWS: పల్నాడు జిల్లాలో అల్లర్లకు వైసీపీ ప్లాన్.. టీడీపీ నేతలపై దాడి

AP NEWS: పల్నాడు జిల్లాలో అల్లర్లకు వైసీపీ ప్లాన్.. టీడీపీ నేతలపై దాడి

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని అనుకున్నదే తడవుగా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకలను దాడులకు ఊసిగోల్పుతుంది.

AP News: అంబటి అనుచరుల వీరంగం.. యూత్ కాంగ్రెస్ నేతలను కాలితో తన్నుతూ..

AP News: అంబటి అనుచరుల వీరంగం.. యూత్ కాంగ్రెస్ నేతలను కాలితో తన్నుతూ..

Andhrapradesh: మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతల పట్ల అంబటి రాంబాబు అనుచరులు అనుచితంగా ప్రవర్తించారు. కాలితో తన్నుతూ విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి