• Home » Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

Indian Railways: భారత సైనిక రైళ్ల కదలికలపై పాక్ నిఘా...రైల్వే శాఖ అప్రమత్తం

Indian Railways: భారత సైనిక రైళ్ల కదలికలపై పాక్ నిఘా...రైల్వే శాఖ అప్రమత్తం

సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే శాఖ తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈనెల 6న జారీ చేసింది.

Pahalgaam Terror Attack :  ఫొటోలు, వీడియోలు షేర్ చేయమని కోరిన ఎన్ఐఏ

Pahalgaam Terror Attack : ఫొటోలు, వీడియోలు షేర్ చేయమని కోరిన ఎన్ఐఏ

ఉగ్రవాదులను గుర్తించడం, వారు అనుసరిస్తున్న పద్ధతులు తెలుసుకోవడంలో ప్రజలిచ్చే సమాచారం మరింత కీలకమవుతుందని ఎన్ఐఏ బుధవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఇంకేదైనా సమాచారం ఉంటే వాటిని స్థానికులు, టూరిస్టులు, విజిటర్లు తమతో షేర్ చేసుకోవాలని కోరింది.

India-Pak War: భారత్-పాక్ యుద్ధంపై స్పందించిన రష్యా

India-Pak War: భారత్-పాక్ యుద్ధంపై స్పందించిన రష్యా

ఉగ్రమూకలపై భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై రష్యా స్పందించింది.. భారత దాడిలో 10 మంది తన కుటుంబ సభ్యులు మృతి చెందారని ఉగ్రనేత మసూద్ అజార్ ప్రకటించారు.

Mallikarjun Kharge: పహల్గాం దాడిపై మోదీకి ముందే నిఘా సమాచారం

Mallikarjun Kharge: పహల్గాం దాడిపై మోదీకి ముందే నిఘా సమాచారం

పహల్గాంలో ఉగ్రదాడికి మూడ్రోజుల ముందు ప్రధాని మోదీకి నిఘా సమాచారం అందింది. ఈ కారణంగా జమ్మూ-కశ్మీరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.

Mallikarjun Kharge: ఉగ్రదాడి సమాచారంతోనే మోదీ కశ్మీర్ ట్రిప్ రద్దయింది: ఖర్గే

Mallikarjun Kharge: ఉగ్రదాడి సమాచారంతోనే మోదీ కశ్మీర్ ట్రిప్ రద్దయింది: ఖర్గే

జార్ఖాండ్‌లోని రాంచీలో మంగళవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావ్' ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని చెప్పారు.

Shashi Taroor: ఐరాస సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Shashi Taroor: ఐరాస సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

సహజంగానే ఇలాంటి పరిస్థితుల్లో తమకు అడ్వాంటేజ్ ఉంటుందని పాక్ అనుకుంటుందని, అయితే సభ్యుదేశాలు పాక్‌ను కఠిన ప్రశ్నలు వేస్తాయని, ముఖ్యంగా పహల్గాం ఘటనను తామే బాధ్యులమని తొలుత లష్కరే తొయిబా ప్రకటించడం గురించి నిలదీయాలని మన అంచనాగా ఉంటుందని శశిథరూర్ అన్నారు.

India-pakistan tensions: పాత బంకర్లను పునురుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ

India-pakistan tensions: పాత బంకర్లను పునురుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ

ఢిల్లీ ముంబై సహా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కు భారత్ సిద్ధమవుతుండగా, ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించే పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది.

Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో అసీం మునీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రాంతీయ శాంతినే కోరుకుంటోందని, అయితే తనను తాను రక్షించుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడదని అన్నారు.

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన

సైనిక పరిష్కారం పరిష్కారం కాదు అని పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Pakistan: తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి.. అసెంబ్లీలో పాక్ విపక్ష నేత చిందులు

Pakistan: తర్వాత ఆలోచిద్దాం, ముందు దాడి చేయండి.. అసెంబ్లీలో పాక్ విపక్ష నేత చిందులు

పహల్గాం ఉగ్రదాడిపై పాక్ జాతీయ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చలో విపక్ష నేత, పీటీఐ మద్దతుతో గెలిచిన ఎంపీ ఒమర్ అయూబ్ భారత్‌పై విషం కక్కారు. యుద్ధోన్మాదంతో ఊగిపోతూ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి