• Home » Pahalgam Attack

Pahalgam Attack

Mallikarjun Kharge: పహల్గాం దాడిపై మోదీకి ముందే నిఘా సమాచారం

Mallikarjun Kharge: పహల్గాం దాడిపై మోదీకి ముందే నిఘా సమాచారం

పహల్గాంలో ఉగ్రదాడికి మూడ్రోజుల ముందు ప్రధాని మోదీకి నిఘా సమాచారం అందింది. ఈ కారణంగా జమ్మూ-కశ్మీరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

పహల్గామ్‌లో మారణహోమం సృష్టించి 26 మంది ప్రాణాలను పొట్టునపెట్టుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర అడవుల్లోనే ఉన్నట్లు NIA అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

India VS Pakistan: పాకిస్తాన్‌కి భారత్ బిగ్ షాక్..

India VS Pakistan: పాకిస్తాన్‌కి భారత్ బిగ్ షాక్..

పాకిస్తాన్‌కు భారత్ వరుస దెబ్బలు కొడుతోంది. మొన్న సింధూ జలాలను నిలిపివేయగా.. తాజాగా పాక్‌తో వ్యాపార సంబంధాలను రద్దు చేసింది.

No entry for Pakistani ships:  భారత ఓడరేవులలో పాకిస్థాన్ నౌకల ప్రవేశం నిషిద్ధం

No entry for Pakistani ships: భారత ఓడరేవులలో పాకిస్థాన్ నౌకల ప్రవేశం నిషిద్ధం

పహల్గాం దాడి తర్వాత ఇటు దౌత్య పరంగా జరుగుతున్న చర్యల్లో భాగంగా పాకిస్తాన్ నౌకలకు భారతదేశంలో ప్రవేశం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు DGS నిషేధం విధించింది.

Pakistan supporters in AP: ఏపీలో పాకిస్తాన్ సపోర్టర్స్.. తల్లిపాలు తాగి..

Pakistan supporters in AP: ఏపీలో పాకిస్తాన్ సపోర్టర్స్.. తల్లిపాలు తాగి..

'తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం.. ' దీనికి నిర్వచనం నంద్యాలలో జరిగిన ఘటనే అనుకోవాలేమో. ఎందుకంటే, దేశమంతా పాకిస్థాన్ చేసిన ఊచకోతకు కన్నీరు కారుస్తుంటే, ఏపీలోని నంద్యాలలో ఒక వర్గం యువకులు మాత్రం..

Imran Khan: భారత్ దుస్సాహసం చేస్తే తిప్పికొడతాం.. ఇమ్రాన్ హెచ్చరిక

Imran Khan: భారత్ దుస్సాహసం చేస్తే తిప్పికొడతాం.. ఇమ్రాన్ హెచ్చరిక

శాంతికే తాము (పాక్) ప్రాధాన్యత ఇస్తామని, అంత మాత్రం చేత దానిని పిరికితనంగా అపోహపడ వద్దని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారతదేశం ఎలాటి దుస్సాహసానికి పాల్పడినా దానిని తిప్పికొట్టే సామర్థ్యం పాకిస్థాన్‌కు ఉందన్నారు.

Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

పహల్గాం దాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు చేసింది. దేశ రక్షణకు సంబంధించి..

Pakistan: ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్

Pakistan: ఇస్లామాబాద్, లాహోర్‌లో నో-ఫ్లై జోన్ ప్రకటించిన పాక్

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ కఠిన చర్యలకు దిగడంతో పాకిస్థాన్ సైతం భారత్‌పై కఠిన చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా భారతదేశ విమానాలకు తమ ఎయిర్‌స్పేర్‌ను మూసేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.

Modi on Terrorism: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

Modi on Terrorism: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

పహల్గాం ఉగ్రదాడికి కఠినంగా ప్రతీకారం తీర్చేందుకు త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాద దాడులు, సైబర్‌ దాడులు, పాక్‌ ప్రేరిత కుట్రలపై అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో కీలకంగా చర్చించారు.

Pahalgam Attack: రక్షణ మంత్రి, ఎన్ఎస్ఏ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌తో మోదీ కీలక సమావేశం

Pahalgam Attack: రక్షణ మంత్రి, ఎన్ఎస్ఏ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌తో మోదీ కీలక సమావేశం

జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారంనాడు కీలక సమావేశం జరుపనుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితరులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి