• Home » Pahalgam Attack

Pahalgam Attack

CM Revanth Reddy: ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే!

CM Revanth Reddy: ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే!

భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, దేశాన్ని దెబ్బకొట్టాలని చూసే వారికి, ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.

Strategic Drone Strikes: పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

Strategic Drone Strikes: పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

భారత యుద్ధ విమానాలు పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై సియాడ్‌ దాడులు నిర్వహించాయి. 25 పైగా డ్రోన్లతో లాహోర్‌లోని లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది.

Sheikh Sajjad Ahmad: కర్ణాటక, కేరళలో చదివి ఉగ్రవాదం వైపు

Sheikh Sajjad Ahmad: కర్ణాటక, కేరళలో చదివి ఉగ్రవాదం వైపు

పహల్గామా ఉగ్రదాడి సూత్రధారి షేక్‌ సజ్జద్‌ అహ్మద్‌ కర్ణాటక, కేరళలో విద్యాభ్యాసం చేశాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ టీఆర్‌ఎఫ్‌లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

పాక్‌ సైన్యాధిపతి మునీర్‌ ఎక్కడ?

పాక్‌ సైన్యాధిపతి మునీర్‌ ఎక్కడ?

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌ అహ్మద్‌ షా కనిపించడం లేదు పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. దాడి జరిగిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయారు.

Pakistan: బూచి... తూచ్‌!

Pakistan: బూచి... తూచ్‌!

పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్‌ మాపై దాడి చేసినా, మా ఉనికికి ముప్పు కలిగించినా భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించేస్తాం’’ అని పాక్‌ నేతలు భారత్‌ను తరచు బెదిరిస్తుంటారు.

Asaduddin Owaisi: ఆపరేషన్‌ సిందూర్‌కు మజ్లిస్‌ చీఫ్‌ ఒవైసీ మద్దతు

Asaduddin Owaisi: ఆపరేషన్‌ సిందూర్‌కు మజ్లిస్‌ చీఫ్‌ ఒవైసీ మద్దతు

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌కు మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మద్దతు పలికారు.

Operation Sindoor: ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన పహల్గాం బాధితురాలు

Operation Sindoor: ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన పహల్గాం బాధితురాలు

పాక్‌పై భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టినందుకు పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తమకు కొంత వరకూ సాంత్వన దక్కిందని పహల్గాం మృతుడు ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆర్తీ మీనన్ మీడియాకు తెలిపారు.

Mallikarjun Kharge: పహల్గాం దాడిపై మోదీకి ముందే నిఘా సమాచారం

Mallikarjun Kharge: పహల్గాం దాడిపై మోదీకి ముందే నిఘా సమాచారం

పహల్గాంలో ఉగ్రదాడికి మూడ్రోజుల ముందు ప్రధాని మోదీకి నిఘా సమాచారం అందింది. ఈ కారణంగా జమ్మూ-కశ్మీరు పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు, అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు.

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

పహల్గామ్‌లో మారణహోమం సృష్టించి 26 మంది ప్రాణాలను పొట్టునపెట్టుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర అడవుల్లోనే ఉన్నట్లు NIA అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

India VS Pakistan: పాకిస్తాన్‌కి భారత్ బిగ్ షాక్..

India VS Pakistan: పాకిస్తాన్‌కి భారత్ బిగ్ షాక్..

పాకిస్తాన్‌కు భారత్ వరుస దెబ్బలు కొడుతోంది. మొన్న సింధూ జలాలను నిలిపివేయగా.. తాజాగా పాక్‌తో వ్యాపార సంబంధాలను రద్దు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి