• Home » Pahalgam Attack

Pahalgam Attack

Operation Sindoor: మనకు ఎలాంటి నష్టం జరగలేదు

Operation Sindoor: మనకు ఎలాంటి నష్టం జరగలేదు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.

Congress Questions: పహల్గాం కుట్రదారులను చంపారా

Congress Questions: పహల్గాం కుట్రదారులను చంపారా

పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్‌ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. భద్రతా వైఫల్యం, మృతులపై వివరణ కోరుతూ హోంమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.

Pahalgam: పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బే

Pahalgam: పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బే

పహల్గాంలో జేష్‌-ఎ-మహమ్మద్‌(జేఈఎం) అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్‌ ఫోర్స్‌(టీఆర్‌ఎఫ్‌) చేసిన మారణకాండకు దాయాది దేశం పాకిస్థాన్‌ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Pahalgam Attack: కాందహార్‌ సూత్రధారి రవూఫ్‌ హతం

Pahalgam Attack: కాందహార్‌ సూత్రధారి రవూఫ్‌ హతం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకున్న భారత్‌కు మరో విజయం అందింది. జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ సోదరుడు, కాందహార్‌ విమాన హైజాక్ సూత్రధారి అబ్దుల్‌ రవూఫ్‌ అజర్‌ భారత సైన్యాల ఆధ్వర్యంలో మరణించాడు.

CM Revanth Reddy: ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే!

CM Revanth Reddy: ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే!

భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, దేశాన్ని దెబ్బకొట్టాలని చూసే వారికి, ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.

Strategic Drone Strikes: పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

Strategic Drone Strikes: పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

భారత యుద్ధ విమానాలు పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై సియాడ్‌ దాడులు నిర్వహించాయి. 25 పైగా డ్రోన్లతో లాహోర్‌లోని లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టినట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది.

Sheikh Sajjad Ahmad: కర్ణాటక, కేరళలో చదివి ఉగ్రవాదం వైపు

Sheikh Sajjad Ahmad: కర్ణాటక, కేరళలో చదివి ఉగ్రవాదం వైపు

పహల్గామా ఉగ్రదాడి సూత్రధారి షేక్‌ సజ్జద్‌ అహ్మద్‌ కర్ణాటక, కేరళలో విద్యాభ్యాసం చేశాడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధ టీఆర్‌ఎఫ్‌లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

పాక్‌ సైన్యాధిపతి మునీర్‌ ఎక్కడ?

పాక్‌ సైన్యాధిపతి మునీర్‌ ఎక్కడ?

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌ అహ్మద్‌ షా కనిపించడం లేదు పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. దాడి జరిగిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయారు.

Pakistan: బూచి... తూచ్‌!

Pakistan: బూచి... తూచ్‌!

పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. భారత్‌ మాపై దాడి చేసినా, మా ఉనికికి ముప్పు కలిగించినా భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించేస్తాం’’ అని పాక్‌ నేతలు భారత్‌ను తరచు బెదిరిస్తుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి