• Home » Olympic Games

Olympic Games

ఒలింపిక్స్‌2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!

ఒలింపిక్స్‌2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!

దాదాపు శతాబ్దం కాలం తర్వాత ఒలింపిక్ క్రీడల్లోకి క్రికెట్ అడుగుపెడుతున్న వేళ.. ఐసీసీ సోమవారం కీలకమైన అర్హత ప్రమాణాలను ప్రకటించింది. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరగబోయే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు మాత్రమే తలపడనున్నాయి.

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత

భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూశారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో మెరిసిన రాణా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

10 వేల కండోమ్స్ ఖతం.. వింటర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో కొరత

10 వేల కండోమ్స్ ఖతం.. వింటర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో కొరత

వింటర్ ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడాగ్రామాల్లో కండోమ్స్‌ కొరత ఏర్పడింది. దీంతో, కొత్త వాటిని తెప్పించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

US Olympic Committee Imposes: వచ్చే ఒలింపిక్స్‎లో ఈ క్రీడాకారులపై నిషేధం.. సంచలన నిర్ణయం..

వచ్చే సమ్మర్ ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనుండగా, ఈ క్రీడా మహోత్సవానికి సంబందించి కీలక అప్‎డేట్ వచ్చింది. ఆటగాళ్ల ప్రదర్శనలు కాకుండా నిర్వహణ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఈసారి చర్చనీయాంశమవుతున్నాయి.

Indian Athlete: ఫిగర్‌ స్కేటింగ్‌లో మెరుస్తున్న తార

Indian Athlete: ఫిగర్‌ స్కేటింగ్‌లో మెరుస్తున్న తార

ఫిగర్‌ స్కేటింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదులుకుంది భారత సంతతికి చెందిన తారా ప్రసాద్‌

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

పది రోజులకుపైగా క్రీడాభిమానులను అలరించిన పారాలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు నిర్దేశించుకున్న 25 పతకాల లక్ష్యాన్ని అలవోకగా దాటేశారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో అదరగొట్టడం ఈసారి క్రీడల్లో మనం 25కిపైగా మెడల్స్‌ సాధిస్తామనే లక్ష్యాన్ని నిర్దేశించుకొనేందుకు ప్రేరణ అయ్యింది. పారి్‌సలో మొత్తం 29 పతకాలు

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..

Mansukh Mandaviya: 2030 యూత్ ఒలింపిక్స్ వేలానికి భారత్ సిద్ధం.. పోటీలో ఇంకా..

2030లో జరిగే యూత్ ఒలింపిక్స్‌ కోసం వేలం వేయడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం తెలిపారు. 44వ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

Paralympics : పసిడి పంట

Paralympics : పసిడి పంట

భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో పారాలింపిక్స్‌లో పతకాల వరద పారిస్తున్నారు. గేమ్స్‌ రెండో రోజు నుంచే ఖాతా ఆరంభించిన భారత్‌ ఆ తర్వాత క్రమం తప్పకుండా పతకాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా సోమవారం దేశానికి మరో ఏడు పతకాలు

 రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..

రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..

అరంగేట్ర పారాలింపిక్స్‌లోనే స్వర్ణ పతకం సొంతం చేసుకున్న నితేష్‌ కుమార్‌ రాజస్థాన్‌లో జన్మించాడు. నితేష్‌ తండ్రి నేవీలో అధికారి. ఆయన బాటలో నడుస్తూ నౌకా దళంలో ప్రవేశించి దేశ సేవ చేయాలని కూడా అనుకున్నాడు. కానీ 2009లో జరిగిన ప్రమాదం

తాజా వార్తలు

మరిన్ని చదవండి