• Home » Nizamabad

Nizamabad

Nizamabad: తాగుడుకు అడ్డొస్తోందని.. కన్న కూతురిని చంపిన తల్లి

Nizamabad: తాగుడుకు అడ్డొస్తోందని.. కన్న కూతురిని చంపిన తల్లి

మద్యానికి బానిసైన ఆ తల్లి తాగుడుకు అడ్డొస్తోందని ఏకంగా తన కన్న కూతురినే హతమార్చింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.

Property Dispute: ఆస్తులు రాయించుకొని గెంటేశారు

Property Dispute: ఆస్తులు రాయించుకొని గెంటేశారు

కన్న కొడుకు రెండేళ్ల క్రితం ఎటో వెళ్లిపోగా, అతని కుమారులు (మనుమళ్లు) తన పేరిట ఉన్న ఆస్తిని రాయించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటివేశారంటూ ఓ నాన్నమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.

Adilabad: చదువుకు సెలవు.. పశువులకు నెలవు

Adilabad: చదువుకు సెలవు.. పశువులకు నెలవు

బడి అంటే చదువుల నిలయం. విద్యకు ఆలయం. విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం. అటువంటి చోటు పాఠాలకు బదులు.. పశువులకు నెలవుగా మారితే.. బడి బాట పట్టాల్సిన చిన్నారులు..

 National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

National Turmeric Board: పసుపు బోర్డుతో దేశవ్యాప్తంగా రైతులకు సేవలు

కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు సేవలందించనుంది. దేశంలోని 24 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసా, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. గతంలో స్పైసెస్‌ బోర్డు కింద ఈ పసుపు రైతులకు సేవలందేవి.

Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్‌ షా రాక

Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్‌ షా రాక

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం నిజామాబాద్‌ జిల్లాకు రానున్నారు. అమిత్‌ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

National Turmeric Board: నెరవేరిన నిజామాబాద్‌ రైతుల కల .. అమిత్ షా చేతుల మీదుగా..

National Turmeric Board: నెరవేరిన నిజామాబాద్‌ రైతుల కల .. అమిత్ షా చేతుల మీదుగా..

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసుపు బోర్డ్ ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు.

Nizamabad: చికిత్స చేయకుండా ఆస్పత్రి షెడ్డులో వదిలేసి!

Nizamabad: చికిత్స చేయకుండా ఆస్పత్రి షెడ్డులో వదిలేసి!

తనవాళ్లంటూ ఎవ్వరూ లేని ఆ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఎవరో పెద్ద మనసుతో స్పందించి ఆస్పత్రిలో చేర్పించారు.

Dharmapuri Arvind: గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

Dharmapuri Arvind: గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

ప్రపంచంలో అత్యధికంగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేతలను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్నారు. రప్పా రప్పా జైల్లో వేస్తే మరిన్ని స్కామ్‌లు బయటపడే అవకాశం ఉందన్నారు.

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

దేశ చరిత్రలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Nizamabad: అటవీ అధికారులపై దాడి

Nizamabad: అటవీ అధికారులపై దాడి

అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్టు సిబ్బందిపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి