• Home » Nizamabad

Nizamabad

Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్‌ షా రాక

Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్‌ షా రాక

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం నిజామాబాద్‌ జిల్లాకు రానున్నారు. అమిత్‌ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

National Turmeric Board: నెరవేరిన నిజామాబాద్‌ రైతుల కల .. అమిత్ షా చేతుల మీదుగా..

National Turmeric Board: నెరవేరిన నిజామాబాద్‌ రైతుల కల .. అమిత్ షా చేతుల మీదుగా..

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసుపు బోర్డ్ ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు.

Nizamabad: చికిత్స చేయకుండా ఆస్పత్రి షెడ్డులో వదిలేసి!

Nizamabad: చికిత్స చేయకుండా ఆస్పత్రి షెడ్డులో వదిలేసి!

తనవాళ్లంటూ ఎవ్వరూ లేని ఆ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఎవరో పెద్ద మనసుతో స్పందించి ఆస్పత్రిలో చేర్పించారు.

Dharmapuri Arvind: గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

Dharmapuri Arvind: గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి

ప్రపంచంలో అత్యధికంగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేతలను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్నారు. రప్పా రప్పా జైల్లో వేస్తే మరిన్ని స్కామ్‌లు బయటపడే అవకాశం ఉందన్నారు.

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

Mahesh Kumar Goud: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులంతా జైలుకే..

దేశ చరిత్రలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Nizamabad: అటవీ అధికారులపై దాడి

Nizamabad: అటవీ అధికారులపై దాడి

అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్టు సిబ్బందిపై కొందరు గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.

RGUKT: ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నేడే ఆఖరు తేదీ

RGUKT: ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నేడే ఆఖరు తేదీ

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటేడ్‌ బీటెక్‌

Nizamabad: సామాజిక బహిష్కరణ కేసులో 13 మందికి ఐదేళ్ల జైలు

Nizamabad: సామాజిక బహిష్కరణ కేసులో 13 మందికి ఐదేళ్ల జైలు

సామాజిక బహిష్కరణ కేసులో నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు 13 మందికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి టీ శ్రీనివాస్‌ మంగళవారం తీర్పు వెలువరించారు.

Nizamabad: రూ.40.5 లక్షలతో పరారైన సెక్యూరిటీ ఉద్యోగి

Nizamabad: రూ.40.5 లక్షలతో పరారైన సెక్యూరిటీ ఉద్యోగి

బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదును జమచేసే ఓ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆ డబ్బును ఏటీఎంలలో జమచేయకుండా అక్షరాల నలభై లక్షల యాభైవేల రూపాయలతో పరారయ్యాడు.

MLC Kavitha: నిజామాబాద్‌లో కవిత.. కనిపించని సందడి

MLC Kavitha: నిజామాబాద్‌లో కవిత.. కనిపించని సందడి

బీఆర్‌ఎస్‌‌లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత.. గురువారం సొంత జిల్లా నిజామాబాద్‌లో పర్యటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి