• Home » Nizamababad

Nizamababad

Telangana: కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. మంత్రి పదవి కన్ఫామ్..!

Telangana: కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. మంత్రి పదవి కన్ఫామ్..!

బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత అయిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivas Reddy) కాంగ్రెస్‌లో(Congress) చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Suryapet: చిన్నారిని కొరికి, నేలకేసి కొట్టి..

Suryapet: చిన్నారిని కొరికి, నేలకేసి కొట్టి..

ఆ బిడ్డకు నిండా రెండేళ్లు కూడా లేవు! హాయిగా నిద్రపోతోంది. ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, ఆ చిన్నారిని ఇష్టమొచ్చినట్లు కొరికి.. నేలకోసి కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి ఆ బిడ్డ అడ్డొస్తోందనే ఉన్మాదంతో అతడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు.

Hyderabad: మృత్యు పిడుగులు..

Hyderabad: మృత్యు పిడుగులు..

వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళితే ఒకరు.. తడుస్తూనే పొలంలోనే విత్తనాలు విత్తుతూ మరొకరు.. పశువులను కాస్తూ మరొకరు ఇలా పిడుగుపాట్లకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. గురువారం హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షాలు పడ్డాయి.

TG:  కాంగ్రెస్‌, బీజేపీ చెరో ఎనిమిది కారు జీరో

TG: కాంగ్రెస్‌, బీజేపీ చెరో ఎనిమిది కారు జీరో

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది.

Hyderabad: తీర్పుకు వేళాయె..

Hyderabad: తీర్పుకు వేళాయె..

హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.

Komati Reddy Venkat Reddy: రాష్ట్రంలో 13 ఎంపీ సీట్లు గెలుస్తాం..

Komati Reddy Venkat Reddy: రాష్ట్రంలో 13 ఎంపీ సీట్లు గెలుస్తాం..

ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ 13 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఓ ప్రైవేట్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

TG: నిజామాబాద్‌ జిల్లా పౌరసరఫరాల అధికారులపై కొరడా!

TG: నిజామాబాద్‌ జిల్లా పౌరసరఫరాల అధికారులపై కొరడా!

పౌరసరఫరాల శాఖలో ఇద్దరు జిల్లా అధికారులపై కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ కొరడా ఝుళిపించారు. నిజామాబాద్‌ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎ్‌సవో) చంద్రప్రకాశ్‌, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు (డీఎం) జగదీశ్‌పై సస్పెన్షన్‌ వేటువేస్తూ కమిషనర్‌ చౌహాన్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

Hyderabad: బ్రాండెడ్‌ బీర్ల కొరత..

Hyderabad: బ్రాండెడ్‌ బీర్ల కొరత..

ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్‌సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్‌ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్‌ బీర్ల కొరత భారీగా ఉంది.

Loksabha polls: నిజామాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Loksabha polls: నిజామాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Telangana: జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 1808 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3000 పైచిలుకు మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Hyderabad: హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..

Hyderabad: హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు భారీగా పయనం..

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్టాండ్లు(Mahatma Gandhi and Jubilee Bus Stands) ప్రయాణికులతో శనివారం రద్దీగా మారాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి