• Home » Nizamababad

Nizamababad

Viral News: కాసేపట్లో పెళ్లి.. మటన్ కోసం లొల్లి..

Viral News: కాసేపట్లో పెళ్లి.. మటన్ కోసం లొల్లి..

భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.

Rakesh Reddy: విజిట్‌ వీసాపై సౌదీ వెళ్లి మృత్యువాత

Rakesh Reddy: విజిట్‌ వీసాపై సౌదీ వెళ్లి మృత్యువాత

దళారుల మాటలు నమ్మి 30 రోజుల విజిట్‌ వీసాపై సౌదీ అరేబియాకు వచ్చిన తెలంగాణ వాసి నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మరణించిన అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

Doctor Assault: హోరెత్తిన వైద్యుల నిరసన

Doctor Assault: హోరెత్తిన వైద్యుల నిరసన

కోల్‌కతా ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

Farmers Protest: రోడ్డెక్కి.. పురుగు మందు చేతపట్టి!

Farmers Protest: రోడ్డెక్కి.. పురుగు మందు చేతపట్టి!

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు అందలేదని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి.. పురుగు మందు చేతపట్టి నిరసనలు చేపట్టారు.

Bear Attack: పశువుల కాపరిపై దాడి చేసి..

Bear Attack: పశువుల కాపరిపై దాడి చేసి..

లింగంపేట్ మండలం పోల్కంపేట్(Polkampet) గ్రామ పంచాయతీ పరిధిలో పశువుల కాపరిపై ఎలుగుబంటి(Bear) దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

TG News: కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు.. కారణమిదే!

TG News: కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో ఏసీబీ సోదాలు.. కారణమిదే!

Telangana: నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పిల్లలకు అందుతున్నకాస్మొటిక్ చార్జెస్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలాజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు.

TG News: ఈరోజు మధ్యాహ్నం జడ్జి ముందుకు నరేందర్

TG News: ఈరోజు మధ్యాహ్నం జడ్జి ముందుకు నరేందర్

Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో మెహదీపట్నంలోని జడ్జి ఇంట్లో నరేందర్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జడ్జి ముందుకు నరేందర్‌ను తీసుకెళ్లనున్నారు.

TG News: అక్రమాస్తుల కేసులో నరేందర్‌ను ఏసీబీ కోర్టుకు తరలించిన అధికారులు..

TG News: అక్రమాస్తుల కేసులో నరేందర్‌ను ఏసీబీ కోర్టుకు తరలించిన అధికారులు..

నగరపాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి నరేందర్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు నరేందర్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు అధికారులు తరలించారు. అనంతరం ఇవాళ అతని బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు.

Nizamabad: నిజామాబాద్‌ మునిసిపాలిటీలో అవినీతి కొండ

Nizamabad: నిజామాబాద్‌ మునిసిపాలిటీలో అవినీతి కొండ

నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌ దాసరి నరేందర్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు దాదాపు రూ.3కోట్ల నగదు(2,93,81,000)ను స్వాధీనం చేసుకున్నారు.

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి