• Home » Nizamababad

Nizamababad

Nizamabad: అప్పు తీర్చకుంటే భార్యాకూతుళ్లను వివస్త్రలను చేస్తాం

Nizamabad: అప్పు తీర్చకుంటే భార్యాకూతుళ్లను వివస్త్రలను చేస్తాం

‘తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించకుంటే నీ భార్య కూతురిని విడిచిపెట్టం.. అందరిలో వివస్త్రలను చేస్తాం’ అంటూ వడ్డీ వ్యాపారులు బెదిరింపులకు దిగడంతో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

Hyderabad: డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా

Hyderabad: డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా

పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరుతున్నారు మందనం గంగాధర్‌. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్‌ డీఎస్పీ విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

CM Revanth Reddy: కోమాలో ఉన్న వలస కార్మికుడి వైద్యానికి ముఖ్యమంత్రి సాయం

CM Revanth Reddy: కోమాలో ఉన్న వలస కార్మికుడి వైద్యానికి ముఖ్యమంత్రి సాయం

కోమాలో ఉన్న వ్యక్తి వైద్యానికి సీఎం సాయం అందించారు. ఖతార్‌లో పనిచేస్తున్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లాడు.

Alleti Maheshwar Reddy: ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి

Alleti Maheshwar Reddy: ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి

సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Sircilla: కానిస్టేబుళ్లను కూలీలుగా మార్చి, వేధిస్తారా?

Sircilla: కానిస్టేబుళ్లను కూలీలుగా మార్చి, వేధిస్తారా?

గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తమ భర్తలను అధికారులు కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ 17వ బెటాలియన్‌ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు గురువారం సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

Jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు

ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కు ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం

Telangana: ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం.. ఏడాది బాలుడు అదృశ్యం

ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Bodhan: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

బోధన్‌లో కత్తులతో యువకులు దాడులకు తెగబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ యువకుడి అపోహ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గాంధీనగర్‌కు చెందిన రెహన్, జావిద్, బబ్లూ అనే ముగ్గురు యువకులు రోడ్డుపై నిలుచుని మాట్లాడుకుంటున్నారు.

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

Nizamabad: కుటుంబాన్ని బలిగొన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ఓ యువకుడి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజు ఏకంగా కుటుంబాన్నే బలి తీసుకుంది. బెట్టింగుల్లో కొడుకు చేసిన అప్పులు తీర్చలేక.. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక అతనితో పాటు తల్లిదండ్రులూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

Online Betting: ప్రాణాలు తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్, హేమలత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరీశ్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఇతను బెట్టింగులకు బానిసయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి