Home » Nirmala Sitharaman
'నీతి ఆయోగ్' సమావేశం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ నేపథ్యంలో నీతి ఆయోగ్ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తప్పుపట్టడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ''సమావేశంలో మీరు లేనే లేరు...ఎలా తప్పుపడతారు?'' అని జైరామ్ రమేష్ను ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో తాను మాట్లాడుతుండగా 'మైక్' కట్ చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మమత వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ సైతం నిర్ధారించింది.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
కేంద్ర బడ్జెట్ విపక్షాపూరితంగా ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. విపక్షాలు 'దారుణమైన ఆరోపణలు' చేస్తున్నాయని విరుచుకుపడ్డారు.
కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించింది.
జూలై 23 వ తేదీన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే బడ్జెట్ కంటే ఎక్కువగా నిర్మలా సీతారామన్ సింప్లిసిటీ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది .
మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ-జనసేన మద్దతే కీలకం కావడంతో..
కేంద్ర బడ్జెట్కు ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీ. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బేస్మెంట్లో దీనిని నిర్వహిస్తారు.
‘‘కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒంట బట్టించుకుని బడ్జెట్లో చేర్చారు.
దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్రను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా మహిళలు, బాలికలను ప్రోత్సహించేందుకు 2024-25 బడ్జెట్లో...