Home » Nimmala Rama Naidu
రాయలసీమ ప్రజలు తనను ఘోరంగా ఓడించడంతో కక్ష పెంచుకున్న జగన్..
Payyavula Challenges Jagan: చంద్రబాబు ఎగిరిపోయే నాయకుడు కాదని.. ఎదిగి పోయే నాయకుడని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరు ఎగిరిపోతారో.. ఎవరు ఎదిగిపోతారో చరిత్ర చెబుతోందని అన్నారు. తల్లి చెల్లిని పక్కన పెట్టిన వాడు జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Water Projects: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ప్రశ్నార్థకమైన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని అన్నారు.
చుట్టూ దట్టమైన కొండలు.. మదపుటేనుగుల ఘీంకారాలు.. తియ్యని.. పుల్లని రుచుల అనాస పళ్లు.. అమాయకంగా కనిపించే మట్టి మనుషులు.. వీటన్నిటితో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా ప్రజల గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదు
గతంలో టీడీపీ పాలనలో 1,040 లిఫ్టుల ద్వారా సాగు నీరందిస్తే, వైసీపీ పాలనలో నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్టులు మూలన పడ్డాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో పీ4ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
అనుమతులన్నీ పొందాకే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం నిర్మిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టమూలేదన్నారు.
Minister Nimmla: బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాలు కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయలు కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో కరువు నేల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ సంకల్పంతోనే ఈ పథకాన్ని తలపెట్టారని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ద్వాక్రాసంఘాలు తీసుకువచ్చి, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తిస్థాయిలో స్వతంత్రం వచ్చిందని అన్నారు. మహిళల ఆరోగ్య భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.