• Home » Nellore politics

Nellore politics

Kakani Govardhan Reddy : కాకాణికి దెబ్బ మీద దెబ్బ

Kakani Govardhan Reddy : కాకాణికి దెబ్బ మీద దెబ్బ

Kakani Govardhan Reddy : అసెంబ్లీ ఎన్నికల అనంతరం జగన్ పార్టీని పలువురు నేతలు ఒక్కొక్కరుగా వీడుతోన్నారు. మరికొందరు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో.. పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో కాకాణికి మరో గట్టి దెబ్బ తగిలింది.

CM Chandrababu Naidu: ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: ఆ విషయంలో అసంతృప్తితో ఉన్నా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: రాజధాని అమరావతికి రైతులు పైసా తీసుకోకుండా రూ.33వేల ఎకరాలు ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇవ్వడం ప్రపంచంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇప్పుడు వచ్చే ఆదాయనికంటే ఎక్కువ ఇస్తామని రైతులకు చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ  కీలక నిర్ణయాలు

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

Minister Narayana: గత ఐదేళ్లలో పార్కుల్లో ఆట వస్తువులు మూలానపడ్డాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 30 రోజుల్లోగా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించామని అన్నారు.

 Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

Minister Narayana: ఎమ్మెల్యే కోటంరెడ్డితో మంత్రి నారాయణ భేటీ.. ఏం చర్చించారంటే..

Minister Narayana: ఎమ్మెల్యే కోటంరెడ్డితో మంత్రి నారాయణ భేటీ.. ఏం చర్చించారంటే..

Minister Narayana: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

YSRCP: వైసీపీలో ముస‌లానికి ఆ ఒక్కడే కార‌ణ‌మా...

YSRCP: వైసీపీలో ముస‌లానికి ఆ ఒక్కడే కార‌ణ‌మా...

YSRCP: నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుపై మత్స్యకార నేతలు తిరుబాట వేశారు. ఈ విషయంలో వైసీపీ హే కమాండ్‌తో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు.

 Land Encroachment : 80 కోట్ల ఆస్తిపై గద్దల కన్ను

Land Encroachment : 80 కోట్ల ఆస్తిపై గద్దల కన్ను

నెల్లూరు జిల్లా కందుకూరు నడిబొడ్డున సుమారు రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి అది.

మాజీ మంత్రి కాకాణి అనుచరుడిపై లైంగిక దాడి కేసు

మాజీ మంత్రి కాకాణి అనుచరుడిపై లైంగిక దాడి కేసు

మందల వెంకట శేషయ్య... మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా..

 Rup Kumar : నాడు అబ్బాయ్‌... నేడు బాబాయ్‌

Rup Kumar : నాడు అబ్బాయ్‌... నేడు బాబాయ్‌

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కటి కూడా వదలకుండా 11 స్థానాలూ తెలుగుదేశానివే! అక్కడి నుంచి గెలిచిన వాళ్లలో ఇద్దరు మంత్రులూ ఉన్నారు! మహామహా నాయకులెందరో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ...

ప్లీజ్.. ఒక చిన్న విషయం.. స్పీకర్‌కు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్

ప్లీజ్.. ఒక చిన్న విషయం.. స్పీకర్‌కు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్

రాష్ట్రంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లు రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా వృధా కాకుండా.. రైతులు సాగు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి