Home » National
బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగబోతోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంపై మరోసారి బీజేపీ, ఈసీపై విమర్శలు చేశారు.
ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇటీవల కాలంలో ఎక్కువగా గోల్డ్ లోన్ తీసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా లోన్ తీసుకునేవారు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందాలనుకుంటున్నారు. వడ్డీ భారం తగ్గడంతో బంగారు రుణాలు తీసుకునేందుకు దృష్టి సారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతదేశ స్వాతంత్య్ర సమరంలో జాతిని జాగృతం చేసిన ‘వందేమాతరం’ గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు..
హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీపై ‘హైడ్రోజన్ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్ గాంధీ ప్రస్తావించిన మోడల్ ఎవరో తెలిసిపోయింది.
ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను వాయుదా వేయాలన్న
విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్, ఆర్జేడీ అమిత అభిమానం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు.
ఎన్నికల అక్రమాలను ఎండగట్టేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించిన.....
అక్రమ బెట్టింగ్ సైట్ కేసుకు సంబంధించి మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్కు చెందిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్....
బిహార్ చరిత్రలోనే మొదటిసారిగా 64.66ు మంది గురువారం జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఓటు వేశారు.