Home » National
ఐదేళ్లలోపు పిల్లల కోసం బాల ఆధార్ ను (Baal Aadhaar Card) కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో చిన్నారి పేరు, ఫొటో, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఇక ఈ ఆధార్ కార్డుకు తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్తో లింక్ చేయాల్సిఉంటుంది.
బెంగుళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. బైక్పై యువతిని ఎక్కించుకుని వెళ్తున్న క్రమంలో ఒక చెత్తో బైక్ నడుపుతూ.. మరో చెత్తో యువతి కాళ్లను తాకుతున్నాడు. తొలుత అన్నా.. ఇలా ప్రవర్తించవద్దని యువతి పదే పదే విజ్ఞప్తి చేసింది. అయినా అతడు వినకుండా యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
నక్సల్స్పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.
వీధి కుక్కల నియంత్రణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్థులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యంఇస్తూ....
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసుపై ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.
బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగబోతోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంపై మరోసారి బీజేపీ, ఈసీపై విమర్శలు చేశారు.
ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇటీవల కాలంలో ఎక్కువగా గోల్డ్ లోన్ తీసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా లోన్ తీసుకునేవారు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందాలనుకుంటున్నారు. వడ్డీ భారం తగ్గడంతో బంగారు రుణాలు తీసుకునేందుకు దృష్టి సారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతదేశ స్వాతంత్య్ర సమరంలో జాతిని జాగృతం చేసిన ‘వందేమాతరం’ గీతానికి నేటితో 150 ఏళ్లు నిండాయి. ఈ వేడుక సందర్భంగా జాతీయోద్యమ మహనీయులకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు..