• Home » National

National

Bihar Election Results: బిహార్ ఎన్నికలు.. ఎన్డీయే హవా..

Bihar Election Results: బిహార్ ఎన్నికలు.. ఎన్డీయే హవా..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహాగట్బంధన్ 34 స్థానాలకు పతనమైంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం...

BREAKING:  నేడు సౌతాఫ్రికాతో భారత్‌ తొలి టెస్ట్‌

BREAKING: నేడు సౌతాఫ్రికాతో భారత్‌ తొలి టెస్ట్‌

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Jubilee Hills Bye-Election Results: కేసీఆర్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

Jubilee Hills Bye-Election Results: కేసీఆర్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్‌కి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్ మీకోసం..

Chirag Paswan: ఎగసిన యువ కెరటం.. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సూపర్ షో..

Chirag Paswan: ఎగసిన యువ కెరటం.. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సూపర్ షో..

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (రామ్ విలాస్‌) అసాధార‌ణ‌ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

Maithili Thakur: గెలుపు దిశగా జానపద గాయని మైథిలీ ఠాకూర్

Maithili Thakur: గెలుపు దిశగా జానపద గాయని మైథిలీ ఠాకూర్

బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం దిశగా పయనిస్తోంది.

Akhilesh Yadav: బిహార్‌లో ఎన్డీయే ఆధిక్యంపై తొలిసారి స్పందించిన అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: బిహార్‌లో ఎన్డీయే ఆధిక్యంపై తొలిసారి స్పందించిన అఖిలేష్ యాదవ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.

GVL Narasimha Rao: బిహార్ విజయం.. మోదీ పాలనకు నిదర్శనం: జీవీఎల్ నరసింహారావు

GVL Narasimha Rao: బిహార్ విజయం.. మోదీ పాలనకు నిదర్శనం: జీవీఎల్ నరసింహారావు

ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.

CM Chandrababu:  అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.

Piyush Goyal: బిహార్‌  ప్రజలు  మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్

Piyush Goyal: బిహార్‌ ప్రజలు మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్

బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

తప్పిన ప్రమాదం.. చెన్నైలో రోడ్డుపై ల్యాండైన విమానం

తప్పిన ప్రమాదం.. చెన్నైలో రోడ్డుపై ల్యాండైన విమానం

చెన్నైలో నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సెస్ నా-172 అనే ట్రైనర్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ తిరుచ్చి-పుదుక్కోటై జాతీయ రహదారిపై ల్యాండ్ చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి