• Home » Narendra Modi

Narendra Modi

Monsoon Session Modi Speech: శత్రువుల ఇంట్లోకి వెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం

Monsoon Session Modi Speech: శత్రువుల ఇంట్లోకి వెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం

ఈరోజు (జూలై 21) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి ప్రసంగించారు. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి.

PM Kisan Delay: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇంకా రాలే.. ఆలస్యానికి కారణాలేంటి?

PM Kisan Delay: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇంకా రాలే.. ఆలస్యానికి కారణాలేంటి?

దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కోట్లాది మంది రైతులకు నిరాశ కలిగింది. ఎందుకంటే జూలై 18న రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు వస్తాయని ఆశించారు. కానీ అలా జరగలేదు. అయితే దీనికి గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Retirement Age Row: మోదీ రిటైర్మెంట్ గురించే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ పోస్టు

Retirement Age Row: మోదీ రిటైర్మెంట్ గురించే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ పోస్టు

మోదీ గత మార్చిలో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను 2023లోనే కేంద్రం హోం మంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు.

PM Narendra Modi: లోక నాయకుడిగా ప్రధాని మోదీ

PM Narendra Modi: లోక నాయకుడిగా ప్రధాని మోదీ

అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెంచే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎక్కడికి వెళ్లినా మోదీకి అపూర్వ స్పందన లభిస్తోంది.

Sanjay Gandhi: కలకలం రేపుతోన్న సంజయ్ గాంధీ ఫ్లాష్‌బ్యాక్ పోస్ట్

Sanjay Gandhi: కలకలం రేపుతోన్న సంజయ్ గాంధీ ఫ్లాష్‌బ్యాక్ పోస్ట్

కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి.. అప్పటి చర్యల్ని బహిర్గతం చేశారు.

PM Modi: కీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా వాడుకోవద్దు.. బ్రిక్స్ ప్రసంగంలో మోదీ

PM Modi: కీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా వాడుకోవద్దు.. బ్రిక్స్ ప్రసంగంలో మోదీ

కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌)పై మోదీ మాట్లాడుతూ, మానవతా విలువలు, సామర్థ్యాల పెంపునకు ఇదొక సాధనంగా ఇండియా నమ్ముతుందన్నారు. 'ఏఐ ఫర్ ఆల్' అనే మంత్రంతో ముందుకు వెళ్తున్నామని, అనేక రంగాల్లో ఏఐని సమర్ధవంతంగా భారత్ ఉపయోగించుకుంటోందని చెప్పారు.

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు

Samvidhan Hatya Diwas: ఆ రెండు అరాచకాలు దేశ ప్రజలకు కేస్ స్టడీస్: చంద్రబాబు

పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివాస్‌లో అనేక విషయాలపై బాబు ప్రసంగించారు.

Visakhapatnam Yoga Event: విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రధాని మోదీ హాజరు

Visakhapatnam Yoga Event: విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రధాని మోదీ హాజరు

విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు.

Yogandhra 2025: విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Yogandhra 2025: విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Yogandhra 2025: భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

PM Modi: ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా

PM Modi: ట్రంప్ ఆహ్వానం తిరస్కరించా

ఒడిసాలో తొలి బిజీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడాన్ని, సుపరిపాలన అదించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. జూన్ 20వ తేదీ ప్రత్యేకమైన రోజని, ఈరోజుతో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి