Home » Narendra Modi
పశ్చిమాసియా సంక్షోభంపై ఈ మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. యుద్ధం కారణంగా భారత్పై పడే ప్రభావం, దౌత్యపరమైన వ్యూహాలు, భారత పౌరుల భద్రతపై స్పష్టత ఇవ్వనున్నారు.
సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసి అరుదైన రికార్డు సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. అయినప్పటికీ వెనక్కు మాత్రం తగ్గటం లేదు. మిస్సైల్స్, డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడుతోంది.
పశ్చిమాసియా సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మద్దతు తెలిపారు. నిగ్రహం పాటించడం బలహీనత కాదని, అది గొప్ప బలమని అన్నారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్.. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల పేరు చెప్పి అమెరికా ఒక దేశం తర్వాత మరో దేశంపై దాడి చేస్తూ వస్తోందని, ప్రజల కోసమంటూ విధ్వంసం సృష్టిస్తోందని యోగేంద్ర యాదవ్ మండిపడ్డారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. యుద్ధాన్ని ఆపివేసి శాంతియుతంగా చర్చించుకోవాలని మోదీ సూచించారు.
ఇరాన్ యుద్ధం భారత్లో చమురు ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశ ప్రజలకు ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ నిర్వహించారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రత్యేకమైన వ్యక్తి అని కొనియాడారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ దాడిలో ధ్వంసం అయిన సినగాగ్ దగ్గరకు సోమవారం వెళ్లారు. భారీ భద్రత మధ్య అక్కడ పర్యటించారు.
ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రపంచంలో భారత్ స్థాయి దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.