• Home » Narendra Modi

Narendra Modi

PM Modi: భారత్‌లో అల్లర్లు రెచ్చగొట్టడమే పహల్గామ్ దాడి లక్ష్యం

PM Modi: భారత్‌లో అల్లర్లు రెచ్చగొట్టడమే పహల్గామ్ దాడి లక్ష్యం

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తొలిసారి జమ్మూకశ్మీర్‌కు చేరుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ఉగ్రవాదం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

Chenab Railway Bridge: యావత్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ బ్రిడ్జితో పాటు మరో రైలు బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు.

PM Modi: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందన.. పరిహారం ప్రకటన

PM Modi: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందన.. పరిహారం ప్రకటన

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు.

India Pak Ceasefire: ట్రంప్ ఫోన్‌తో మోదీ సరెండర్.. కాల్పుల విరమణపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

India Pak Ceasefire: ట్రంప్ ఫోన్‌తో మోదీ సరెండర్.. కాల్పుల విరమణపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ నేతలకు మాత్రం ఇండిపెండెన్స్ సమయం నుంచి లొంగుబాటు లేఖలు రాయడం అలవాటని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లొంగిపోదని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లొంగిపోయే వ్యక్తులు కారని, సూపర్ పవర్‌లను ఎదిరించి పోరాటం చేశారని అన్నారు.

Mallikarjun Kharge: ప్రచారం కాదు, శత్రువుపై దృష్టిపెట్టండి.. మోదీకి ఖర్గే సలహా

Mallikarjun Kharge: ప్రచారం కాదు, శత్రువుపై దృష్టిపెట్టండి.. మోదీకి ఖర్గే సలహా

సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామంటూ గతంలో చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు అంతా తానే చేశానని చెప్పుకోవడం ఏమిటిని ఖర్గే ప్రశ్నించారు. సొంత గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదన్నారు.

PM Modi: జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 20 లక్షల మందికిపైగా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ ఆపరేషన్ సిందూర్, మహిళల గురించి ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశారు.

CM Nitish Kumar: స్టేజిపై ప్రధాని మోదీ పేరు మర్చిపోయిన సీఎం.. ఏమన్నాడంటే..

CM Nitish Kumar: స్టేజిపై ప్రధాని మోదీ పేరు మర్చిపోయిన సీఎం.. ఏమన్నాడంటే..

Bihar CM Nitish Kumar: ‘అందరూ ఓ సారి పైకి లేచి ఆయనకు అభినందనలు తెలియజేయండి’ అంటూ సభకు వచ్చిన జనాల్ని పైకి లేపి మరీ ప్రధానికి అభినందనలు చెప్పించారు. ఎక్కువ సేపు మాట్లాడకుండానే ముఖ్యమంత్రి నితీష్ తన ప్రసంగాన్ని ముగించారు.

Narendra Modi: మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..

Narendra Modi: మన సైన్యం దాడులను చూసి యుద్ధం ఆపాలని వేడుకున్నారు..

భారత సైన్యం ధైర్యాన్ని చూసి పాకిస్థాన్ సైన్యం యుద్ధాన్ని ఆపాలని వేడుకుందని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన సైన్యం ధైర్యసాహసాలకు మళ్లీ మళ్లీ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు ప్రధాని. యూపీ కాన్పూర్ పర్యటన సందర్భంగా మోదీ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం  రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ

PM Modi: ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ

సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించిన ప్రధాని.. ఉగ్రమూకలకు భారత్ గట్టిగా జవాబిచ్చిందని అన్నారు.

Narendra Modi: ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..

Narendra Modi: ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గుజరాత్ పర్యటన నేడు (మే 27, 2025న) రెండో రోజు కొనసాగుతోంది. గాంధీనగర్‌లోని రూ.5,536 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ ఉగ్రవాదం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి