Home » Narasaraopet
నరసరావుపేటలో (Narasa Raopet) తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్పై (Narasaraopet TDP in-charge Chadalawada Arvind) వైసీపీ దాడికి యత్నించింది.
అవును.. మీరు వింటున్నది నిజమే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ను (Nara Lokesh) వైసీపీ యువ ఎంపీ (YSRCP Young MP) కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఇంతకుమునుపే...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై ఉత్కంఠకు టీడీపీ తెరదించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలను అప్పగించింది. ఈ మేరకు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
సాగు నీటి కోసం ఈ నెల 18న నరసరావుపేట (Narasaraopeta) కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్టు టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలిపారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నరసరావుపేటలో..
టీడీపీ పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి (Venna Bala Kotireddy) అంత్యక్రియల్లో పోలీసుల కవ్వింపు చర్యలకు దిగారు.
అదుగో.. ఫలానా వైసీపీ ఎంపీ (YSRCP MP) అధికార పార్టీకి గుడ్ బై (Good Bye) చెప్పేస్తున్నారు..! ఎన్నికల ముందు (Election) టీడీపీ తీర్థం (TDP) పుచ్చుకోబోతున్నారు..! ..
పల్నాడు జిల్లా: నరసరావుపేట మున్సిపల్ కార్యాలయాన్ని టిడ్కో (Tidco) లబ్దిదారులు ముట్టడించారు. టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ నేత ఇబ్రహీం మృతి పట్ల ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు.