Home » Nara Rohit
రాజకీయ ఫ్యామిలీ నుంచే తాను వచ్చానని.. సమయం వచ్చినప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని యువ కథానాయకుడు నారా రోహిత్ ఉద్ఘాటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని నొక్కిచెప్పారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల సంక్షేమ పథకాలకు ఆద్యుడు దివంగత ఎన్టీఆర్ అని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మం గళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం- పసలపూడి బైపాస్ జంక్షన్లో సత్యంవాసంశెట్టి ఫౌండేషన్ రూ.9 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నారా రోహిత్ ఆవిష్కరించారు. గజమాల వేసి నివాళుర్పించారు. ఈ సం
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలు గురువారం నారావారిపల్లెలో శాస్త్రోక్తంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ తన తండ్రి పార్థివదేహానికి కొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.
నారా రోహిత్- సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్ నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది. రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు.
నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.