Home » Nara Lokesh
Minister Lokesh: విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
మంత్రులు లోకేశ్ మాజీ సీఎం జగన్ పై ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపు ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని, తమను రాజీనామా చేస్తామని చెప్పారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్, ఫన్నీ.. ఫన్నీ సెటైర్లు విసిరారు నారా లోకేష్. ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారంటూ జగన్ చేసిన ఆరోపణలపై విరుచుకుపడ్డారు లోకేష్. బురద జల్లి ప్యాలస్లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ చేశారు.
గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వాషింగ్టన్లో జరిగిన మినీ మహానాడులో నారా లోకేశ్కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ 102వ జయంతి మరియు సినీ వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
అబ్బే.. వాళ్ళేమీ మారలేదు.. వాళ్ళేమీ మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి, నేటికీ.. ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు!
డిగ్రీ కోర్సుల నిర్మాణం మారింది. రెండు మేజర్లు, ఒక మైనర్ సబ్జెక్టులతో 3 లేదా 4 ఏళ్ల డిగ్రీలు అందించబడతాయి, కంప్యూటర్స్లో క్వాంటమ్ టెక్నాలజీ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ల గుర్తింపు పదేళ్లకు పొడిగించబడింది.
కడపలో మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఆర్. మాధవి తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి రూ.90 కోట్లు విడుదల చేసిన ఆయన కృషిని ప్రశంసించారు.
కడప మహానాడులో మంత్రి లోకేశ్ రెడ్బుక్ పేరుతో వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమిగా పనిచేస్తామంటూ ప్రజల మద్దతు కోరారు.
టీడీపీ మహానాడు మూడో రోజు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఏపీలోని కడప జిల్లాలో జరుగుతున్న మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు..
ఏపీలోని కడప జిల్లాలో టీడీపీ మహానాడు చివరి రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లూ చేశారు..