Home » Nara Lokesh
లోక్సభ తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదిక పోస్టులు పెట్టారు.
కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు స్పందించారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడం మాటలకందని విషాదమని మంత్రి లోకేశ్ అన్నారు.
మాకు గల్లీ రాజకీయాలంటేనే ఇష్టం. ఢిల్లీ రాజకీయాలు మాకొద్దు’ అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లోకి వెళతారు..
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు కోటి 40 లక్షల మంది ప్రజలు సేవలు పొందారని మంత్రి సమాధానం ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో రోజువారీ వేతనాలు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల వేతనాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశంసించింది. కస్తూర్బా పాఠశాలల సమస్యలపై మంత్రి వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని ధర్మాసనం పేర్కొంది..
ఏపీ శాసనసభలో నేడు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖ, నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, విద్యాసంస్థల బలోపేతంపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చింది.
వైసీపీ సభ్యుల నిరసనలతో ఏపీ శాసనమండలి వాయిదా పడింది. వైసీపీ ఇచ్చిన రెండు వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు.
మంగళగిరి ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.