Home » Nara Lokesh
అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు.
పదో తరగతి పరీక్షలు ఈ రోజు అంటే.. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరికీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేశ్ - బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది. హైదరాబాద్లోని నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను శాస్త్రీయంగా నిర్వహించారు.
యువగళం పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలకు ప్రేరణ అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ చెప్పారు.
రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు.
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు.
రాజకీయాలు రాష్ట్రంలో చేద్దాం. రాష్ట్రం బయటకు వెళ్లినప్పుడు కలిసికట్టుగా ఉందాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేద్దాం.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీబీఐ సిట్ తన చార్జిషీట్లో పేర్కొన్నా, వైసీపీ నేతలు అడ్డంగా వాదిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
లోక్సభ తొలి దళిత స్పీకర్ బాలయోగి వర్ధంతి సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన.