• Home » Nara Lokesh

Nara Lokesh

అమరావతిపై జగన్‌ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడా?

అమరావతిపై జగన్‌ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడా?

హైదరాబాద్‌లో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకల దాడి యత్నాన్ని సీఎం చంద్రబాబుతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఫ్యాక్షన్ బెదిరింపులకు భయపడే వ్యక్తి రాధాకృష్ణ కాదు: మంత్రి లోకేశ్

ఇవాళ హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా ఆందోళనకారులు వికృత క్రీడలు సాగించారు. ఈ దాడులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.

అమరావతిని కాపాడింది పార్లమెంట్!

అమరావతిని కాపాడింది పార్లమెంట్!

అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై మద్దతు ఇచ్చిన పార్టీలకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిని కాపాడింది పార్లమెంట్ కాపాడిందని చెప్పారు.

రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: మంత్రి లోకేశ్..

రాజధాని బిల్లుకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: మంత్రి లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో ప్రవేశపెట్టి బిల్లుకు సభ ఆమోదం తెలపడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఢిల్లీ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు

ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు

అమరావతికి చట్టబద్ధత బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తికి చట్టబద్ధత క‌ల్పించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల త‌ర‌ఫున ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి..

టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్.. కష్టపడిన వారికే ఎమ్మెల్యే పదవి..

కార్యకర్తలే దేవుళ్లని.. వారిని పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. టీడీపీ శ్రేణులంతా క్రమశిక్షణతో పని చేయాలని.. పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కష్టపడిన వారిని గుర్తించే పని మంత్రి నారా లోకేశ్ చూసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు.

ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదల్లేదు: లోకేశ్

ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదల్లేదు: లోకేశ్

ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మెడపై కత్తిపెట్టి బెదిరించినా వెనక్కి మాత్రం తగ్గలేదని తెలిపారు.

ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్

ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి నారా లోకేష్ సవాల్

మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అమరావతిపై జగన్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్..

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన లోకేశ్..

భారత దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్యులపై భారం పడుకుండా ఎన్డీయే సర్కార్ నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు.

శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళి: మంత్రి లోకేశ్..

శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళి: మంత్రి లోకేశ్..

ఈరోజు(సోమవారం) ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సైతం వెంకటరెడ్డికి నివాళులు అర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి