Home » Nara Chandrababu Naidu
స్కిల్డెవలప్మెంట్ కేసులో బెయిల్పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం తరువాత ఈరోజు (బుధవారం) ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని ఇంటికి చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు టీడీపీ అధినేత విశ్రాంతిలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలు తరువాత ఏ క్షణంలోనైనా హైదరాబాద్కు బయలుదేరే అవకాశం ఉంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల విషయంపై ఢిల్లీలో న్యాయ నిపుణులతో యువనేత చర్చించనున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బెయిలుపై విడుదలైన సందర్భంగా ఫిలడెల్ఫియాలోని ప్రవాస ఆంధ్రులు, ఎన్నారై టీడీపీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి, మిఠాయిలు పంచుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. ఆయన రాకతో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ.. ఢిల్లీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పండగ చేసుకున్నారు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చారు. ఇవాళ ఉదయం స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది..
అవును.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు అక్రమం..! అరెస్టు అంతకుమించి అక్రమం..! అసలు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్కు పంపినా వెంటనే బెయిలు వస్తుందని తెలుగు ప్రజలు భావించారు. కింది కోర్టు కాదంటే పైకోర్టులోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించారు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి (TDP Chief Chandrabbu) మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే...
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కు ఏపీ హైకోర్టు ( AP High Court ) ఇంటీరియమ్ బెయిల్ మంజూరు చేసిందని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు ( Bonda Umamaheswara Rao ) అన్నారు.