Home » Nara Bhuvaneswari
Andhrapradesh: ఈ ఏడాది టీడీపీ అధికారం చేపట్టగానే అన్ని అన్నా క్యాంటీన్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్దరిస్తారని నారా భువనేశ్వరి తెలిపారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. వారికి ఆర్థికి సాయం అందిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.
నెల్లూరు: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లాలో రెండో రోజు శుక్రవారం పర్యటించనున్నారు. అల్లీపురం, కలివాయి, శానాయపాళెంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు.
నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ‘నిజం గెలవాలి..’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా.. కాకినాడ జిల్లాలో తన మొదటి రోజు పర్యటనని ముగించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకే ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి..’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి' పేరుతో చేస్తున్న పర్యటన కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది. ఇవాళ ఎమ్మిగనూరులో ఆమె పర్యటిస్తారు.
నేడు,రేపు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది.