• Home » Nandyal

Nandyal

పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి

పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలి

నంద్యాల పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కోరారు.

విధుల్లో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే

విధుల్లో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే

విధుల్లో అలసత్వం వద్దని ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజారోగ్యానికి సీఎం చంద్రబాబు కృషి

ప్రజారోగ్యానికి సీఎం చంద్రబాబు కృషి

ప్రజల ఆరోగ్యం కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

శ్రీశైలంలో వైభవంగా ఊంజల్‌ సేవ

శ్రీశైలంలో వైభవంగా ఊంజల్‌ సేవ

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లకు ఊంజల్‌ సేవను ఘనంగా నిర్వహించారు.

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

జగజ్జననీ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడమాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించుకుంటారు.

మహానందిలో ఆర్‌జేటీసీ పూజలు

మహానందిలో ఆర్‌జేటీసీ పూజలు

మహానంది క్షేత్రంలో గురువారం ఏపీ రీజనల్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ బసిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘మత్తు’తో జీవితం చిత్తు

‘మత్తు’తో జీవితం చిత్తు

: మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు చిత్తు అవుతాయని నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి అన్నారు.

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

గిరిజన గూడేల్లోని గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు.

 సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

మున్సిపాలిటీల్లో పని చేసే కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలని, అలాగే వివిధ సమస్య లను పరిష్కరించాలని ఏపీ మున్సిపాలిటీ ఇంజనీర్‌ వర్కర్స్‌ యూని యన్‌ సభ్యులు రామాంజినేయులు, దుర్గన్న కోరారు.

 సస్యరక్షణ చర్యలు పాటించాలి

సస్యరక్షణ చర్యలు పాటించాలి

మొక్కజొన్న పంటలో కాండం తొలిచే పురుగు చాలా ఉధృతంగా ఉందని, రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ చర్యలు పాటించాలని నందికొట్కూరు ఏవో షేక్షావలి రైతులకు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి