• Home » Nandamuri Taraka Rama Rao

Nandamuri Taraka Rama Rao

Jr NTR Accident on AD Shooting: జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

Jr NTR Accident on AD Shooting: జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu on NTR Book Launch: కాంగ్రెస్‌పై ఎన్టీఆర్ పోరాటం: వెంకయ్య నాయుడు

1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని వెంకయ్య నాయుడు తెలిపారు.

CM Chandrababu on NTR Book Launch: సజీవ చరిత్ర పుస్తకం ద్వారా వాస్తవాలు తెలుస్తాయి: సీఎం చంద్రబాబు

CM Chandrababu on NTR Book Launch: సజీవ చరిత్ర పుస్తకం ద్వారా వాస్తవాలు తెలుస్తాయి: సీఎం చంద్రబాబు

దేశ రాజకీయాల్లో 1983 ఒక సంచలనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సజీవ చరిత్ర పుస్తకం ద్వారా 1984లో చోటు చేసుకున్న వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని తెలిపారు.

Nandamuri Balakrishna Visit to Nimmakuru: నాకు పదవులు ముఖ్యం కాదు... బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Nandamuri Balakrishna Visit to Nimmakuru: నాకు పదవులు ముఖ్యం కాదు... బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పదవులు ముఖ్యం కాదని... వాటికే తాను అలంకారమన్నది తన భావనని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. మంచి ఉద్దేశంతో అఖండ- 2 మూవీ తీశామని చెప్పుకొచ్చారు. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని బాలకృష్ణ పేర్కొన్నారు.

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

AP Government:అధికారికంగా ఎన్టీఆర్‌ జయంతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Government:అధికారికంగా ఎన్టీఆర్‌ జయంతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

మే 28వ తేదీన దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ప్రత్యేక జీవో జారీ చేశారు.

TDP Formation Day:ఫిలడెల్ఫియాలో  ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు

TDP Formation Day:ఫిలడెల్ఫియాలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు

NRI TDP:ఫిలడెల్ఫియాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

NTR Vydya Seva Trust: రాజకీయాలకు అడ్డాగా ఎన్టీఆర్ వైద్య సేవ

NTR Vydya Seva Trust: రాజకీయాలకు అడ్డాగా ఎన్టీఆర్ వైద్య సేవ

పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాజకీయాలకు అడ్డాగా మారింది.

Actress Krishnaveni: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Actress Krishnaveni: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Actress Krishnaveni: ఎన్టీఆర్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Rammohan Naidu: రామ్మోహన్‌నాయుడికి అవమానం.. గుంటూరు పర్యటనలో మనసులో మాట బయటపెట్టిన కేంద్రమంత్రి

Rammohan Naidu: రామ్మోహన్‌నాయుడికి అవమానం.. గుంటూరు పర్యటనలో మనసులో మాట బయటపెట్టిన కేంద్రమంత్రి

Rammohan Naidu: బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా టీడీపీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులను పటిష్టం చేసేలా చంద్రబాబు పని చే'స్తున్నారని చెప్పారు. బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి