Home » Nampalli
Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై కేసు నమోదు అయ్యింది. నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మొత్తం మూడు బోగీలు అనగా ఎస్ 1, ఎస్ 2, ఎస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి.
Telangana: నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ సైడ్ వాల్ని తాకి బోగీలు పట్టాలు తప్పడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. పట్టాలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్లు, ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) సమావేశం అయ్యారు. గిగ్ వర్కర్ల (Gig workers) సమస్యలపై చర్చించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ( Nampally Exhibition Ground ) కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) కాసేపటి క్రితమే వచ్చారు.
మజ్లిస్ - కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా పోటీ పడుతున్న నాంపల్లి(Nampally) శాసనసభ నియోజకవర్గంలో
Hyderabad Nampally Fire Accident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి బజార్ఘాట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ఘాట్లోని నాలుగు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో డీజిల్ డ్రమ్ముల్లో చెలరేగిన మంటలతో ప్రమాదం చోటు చేసుకుంది.
Hyderabad: నగరంలోని నాంపల్లి బజార్ఘాట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది..
నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
నాంపల్లి బజార్ఘాట్లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలను రెస్క్యూ చేసిన ఫైర్మాన్ ఆదర్శ్ మీడియాకు వివరించారు.
నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాద స్థలి వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.