• Home » Nalgonda News

Nalgonda News

రెండు రోజులకో దొంగతనం

రెండు రోజులకో దొంగతనం

వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు నెలల కాలంలో 38 చోరీలు జరిగాయి. జిల్లాలో రెండు నెలల్లో సరాసరిగా రెండు రోజులకు ఒకటి చొప్పున చోరీలు జరగ్గా, రూ.70 లక్షల సొత్తు అపహరణకు గురైంది.

యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది.

గుట్ట రూరల్‌ సీఐగా వేణుగోపాల్‌

గుట్ట రూరల్‌ సీఐగా వేణుగోపాల్‌

యాదగిరిగుట్ట రూరల్‌ సీఐగా టీ వేణుగోపాల్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అంతుకు ముందు ఉన్న సీఐ సురేందర్‌రెడ్డి బదిలీపై ఐజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేశారు.

మౌలాలి దర్గా ఉత్సవాలు ప్రారంభం

మౌలాలి దర్గా ఉత్సవాలు ప్రారంభం

మండలకేంద్రంలోని మౌలాలి దర్గా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

ఘనంగా జడ్పీచైర్మన సందీ్‌పరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా జడ్పీచైర్మన సందీ్‌పరెడ్డి జన్మదిన వేడుకలు

జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

గుర్తించి..బడిలో చేర్పించి

గుర్తించి..బడిలో చేర్పించి

బాలల భవితకు, చదువుకునేందుకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. విద్యా లక్ష్యాలను చేరేందుకు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దుకా ణాలు, పలు హోటళ్లు, నిర్మాణ రంగం, కర్మాగారాల్లో పనిచేసే బడి ఈడు పిల్లలను (బాలబాలికలు) గుర్తి ంచి బడిలో చేర్పిస్తున్నారు.

నెమ్మికల్‌ చేరిన వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన పాదయాత్ర

నెమ్మికల్‌ చేరిన వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన పాదయాత్ర

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన గండ్ర జ్యోతి తిరుపతి క్షేత్రం వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం మండలంలోని నెమ్మికల్‌కు చేరుకుంది.

సెర్ప్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా వెంకయ్య

సెర్ప్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా వెంకయ్య

తెలంగాణ సెర్ఫ్‌(ఎల్‌-3) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండల ఏపీఎం రణపంగ వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎలకీ్ట్రషియన్లు ఐక్యతతో పనిచేయాలి

ఎలకీ్ట్రషియన్లు ఐక్యతతో పనిచేయాలి

ఎలకి్ట్రషన రంగ నిపుణులు, కార్మికులు ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుధాకర్‌ పీవీసీ ఎండీ మీలా మహదేవ్‌ అన్నారు.

సర్పంచలపై వరుసగా ఆరోపణల పర్వాలు

సర్పంచలపై వరుసగా ఆరోపణల పర్వాలు

మండలంలో పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సర్పంచలపై ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి