• Home » Nalgonda News

Nalgonda News

ఘనంగా జడ్పీచైర్మన సందీ్‌పరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా జడ్పీచైర్మన సందీ్‌పరెడ్డి జన్మదిన వేడుకలు

జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

గుర్తించి..బడిలో చేర్పించి

గుర్తించి..బడిలో చేర్పించి

బాలల భవితకు, చదువుకునేందుకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. విద్యా లక్ష్యాలను చేరేందుకు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. వివిధ దుకా ణాలు, పలు హోటళ్లు, నిర్మాణ రంగం, కర్మాగారాల్లో పనిచేసే బడి ఈడు పిల్లలను (బాలబాలికలు) గుర్తి ంచి బడిలో చేర్పిస్తున్నారు.

నెమ్మికల్‌ చేరిన వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన పాదయాత్ర

నెమ్మికల్‌ చేరిన వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన పాదయాత్ర

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి వరంగల్‌ జడ్పీ చైర్‌పర్సన గండ్ర జ్యోతి తిరుపతి క్షేత్రం వరకు చేపట్టిన పాదయాత్ర శనివారం మండలంలోని నెమ్మికల్‌కు చేరుకుంది.

సెర్ప్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా వెంకయ్య

సెర్ప్‌ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా వెంకయ్య

తెలంగాణ సెర్ఫ్‌(ఎల్‌-3) ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సూర్యాపేట మండల ఏపీఎం రణపంగ వెంకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎలకీ్ట్రషియన్లు ఐక్యతతో పనిచేయాలి

ఎలకీ్ట్రషియన్లు ఐక్యతతో పనిచేయాలి

ఎలకి్ట్రషన రంగ నిపుణులు, కార్మికులు ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సుధాకర్‌ పీవీసీ ఎండీ మీలా మహదేవ్‌ అన్నారు.

సర్పంచలపై వరుసగా ఆరోపణల పర్వాలు

సర్పంచలపై వరుసగా ఆరోపణల పర్వాలు

మండలంలో పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేశారంటూ సర్పంచలపై ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి.

పాలస్తీనా జాతీయ జెండాల ప్రదర్శన

పాలస్తీనా జాతీయ జెండాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నలుగురు యువకులు పాలస్తీనా దేశ జాతీయ జెండాలను ప్రదర్శించటం తీవ్ర చర్చనీయాంశమైంది. సీఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

జానపహాడ్‌లో వైభవంగా గంధం ఊరేగింపు

జానపహాడ్‌లో వైభవంగా గంధం ఊరేగింపు

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జానపహాడ్‌ సైదులు దర్గా ఉర్సులో భాగంగా రెండరోజైన శుక్రవారం గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.

బంజారాలకు దక్కిన గౌరవం

బంజారాలకు దక్కిన గౌరవం

కేతావత సోమ్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం బంజారాలకు దక్కిన గౌరవమని గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవసోతు ఠీకం రాథోడ్‌, ప్రజాగాయకుడు భిక్షునాయక్‌ అన్నారు.

నల్లమల అటవీ ప్రాంతంలో సఫారీ ట్రిప్‌

నల్లమల అటవీ ప్రాంతంలో సఫారీ ట్రిప్‌

సాగర్‌ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు కృష్ణమ్మ సోయగాలు తిలకించేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు సఫారీ ట్రిప్‌ను ప్రారంభించినట్లు అటవీ శాఖ డివిజనల్‌ అధికారి సర్వేశ్వర్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి