Home » Nagarkurnool
Telangana: సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా హత్య చేసిన సత్యం యాదవ్పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. హత్యలకు సంబంధించిన వివరాలను మంగళవారం జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్ మీడియాకు వివరించారు.
ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కౌంటింగ్ ఆరంభం నుంచే అధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ చివరి వరకు అదే ఊపును కొనసాగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అనేక మంది కొత్త అభ్యర్థులు గెలిచారు.
జిల్లాలోని అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం అర్థరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్(BRS, Congress) కార్యకర్తల మధ్య ఘర్షణ
నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరాబండతండా, సున్నపుతాండవాసులకు జూపల్లి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్ షో నిర్వహించారు.
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా నాగర్కర్నూల్లో ఈరోజు నిర్వహించనున్న నవ సంకల్ప సభకు ఆయన హాజరుకానున్నారు.
జిల్లాలో పట్టు బిగించేందుకు భారతీయ జనతా పార్టీ క్రమంగా ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని
సీఎం కేసీఆర్ (CM KCR) మంగళవారం నాగర్కర్నూల్ (Nagarkurnool)లో పర్యటించనున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
నాగర్ కర్నూల్ జిల్లా: వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లా (Palamuru Dist.)లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ (BRS) వ్యతిరేకులు గెలుస్తారని జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.