• Home » Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla: వై నాట్ 175 అన్నారు.. ఇప్పుడు ఏమైంది: మంత్రి నాదెండ్ల..

Minister Nadendla: వై నాట్ 175 అన్నారు.. ఇప్పుడు ఏమైంది: మంత్రి నాదెండ్ల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడేలా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. అమరావతి రైతులు ఆందోళన చెందినప్పుడు పవన్ అండగా నిలబడ్డారని మంత్రి గుర్తు చేశారు.

Nadendla Manohar: నాడు రైతుకు వైసీపీ  సర్కారు ద్రోహం

Nadendla Manohar: నాడు రైతుకు వైసీపీ సర్కారు ద్రోహం

‘రైతులు పండించిన ధాన్యం గత ఐదేళ్లూ కొనలేదు.. రైతులు బతిమాలుకుంటే అరకొరగా కొనుగోలు చేసినా ఆ ధాన్యానికి కూడా డబ్బులు చెల్లించలేదు’ అంటూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగం పడిన కష్టాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar : ఇంటింటికీ రేషన్‌తో ప్రజాధనం వృథా

Nadendla Manohar : ఇంటింటికీ రేషన్‌తో ప్రజాధనం వృథా

వైసీపీ హయాంలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వ్యవస్థపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విమర్శలు గుప్పించారు.

Nadendla Manohar: ఫస్ట్ ఇది నేర్చుకో.. జగన్‌కు నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..

Nadendla Manohar: ఫస్ట్ ఇది నేర్చుకో.. జగన్‌కు నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..

'ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' అంటూ పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.

లేని హోదాను కావాలంటే ఎలా జగన్..

లేని హోదాను కావాలంటే ఎలా జగన్..

Nadendla Manohar: జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజలే వైసీపీ ఆ అధికారం ఇవ్వలేదని.. స్పీకర్‌పై దుష్ప్రచారం తగదని అన్నారు.

Minister N. Manohar : తెల్ల రేషన్‌ కార్డులపై సర్వే చేయాలి

Minister N. Manohar : తెల్ల రేషన్‌ కార్డులపై సర్వే చేయాలి

పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రేషన్‌ కార్డులు అందిస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

 Nadendla Manohar: పవన్‌పై నోరు పారేసుకుంటే సహించం

Nadendla Manohar: పవన్‌పై నోరు పారేసుకుంటే సహించం

అధినేత పవన్‌కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో ఉన్నారని జనసేన పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు.

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజ

జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి నాదెండ్ల

జనసేన ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి నాదెండ్ల

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాడ శివారు ఎస్‌బీ వెంచర్స్‌లో మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ వేడుకల సభాస్థలిని ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ప్రధా న వేదిక నిర్మాణం, గ్యాలరీ

Minister N. Manohar : జగన్‌ హయాంలో 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య

Minister N. Manohar : జగన్‌ హయాంలో 3 వేల మంది కౌలు రైతుల ఆత్మహత్య

రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి