Home » Munugode Election
నల్గొండ జిల్లా సీఎం కేసీఆర్ ఖిల్లాగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు.
మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. 12వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మునుగోడు (Munugode)ను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా కృషి చేసింది. కృషి ఫలితంగా ప్రస్తుతానికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. మునుగోడులో విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది.
TS News: మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ (TRS) పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala Rajender) ఆరోపించారు. డబ్బు, మద్యంతో ఓటర్లను కొనేశారని విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, నైతికంగా బీజేపీ గెలిచిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం (munugode results live) రౌండ్రౌండ్కూ ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Kusukuntla Prabhakar Reddy), బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మధ్య...
నల్గొండ: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆలస్యంగా ప్రకటిస్తుండడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.