Home » Mumbai
Glue Addict: అర్బాజ్ రంజాన్ ఖురేషీ.. గ్లూ మత్తుకు అడిక్ట్ అయ్యాడు. ప్రతీ నిత్యం ఆ మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. గ్లూ కొనడానికి డబ్బులు ఇవ్వాలంటూ తరచుగా కుటుంబసభ్యుల్ని హింసిస్తూ ఉన్నాడు.
Mumbai Teen Duped: యువతి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వారి బలవంతం వల్ల ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఇక, అప్పటినుంచి నరకం చూస్తోంది. ప్రియుడ్ని విడిచి ఉండలేని స్థితిలోకి వచ్చింది.
సైబర్ నేరం బారిన పడ్డ ఓ ముంబై వృద్ధుడు తన సొమ్మంతా పోగొట్టుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల పాటు సాగిన ఈ స్కామ్లో బాధితుడు ఏకంగా రూ.8.7 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
13 Year Old Exposes Mother: రోజురోజుకు తండ్రి పరిస్థితి విషమిస్తుండటంతో పెద్ద కూతురు బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్ చనిపోయాడు.
Police Rescue Passenger: లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రైలు రానే వచ్చింది. అయితే, రైలు ఆగి వెళ్లేంత వరకు అతడు లోపలికి ఎక్కలేదు. రన్నింగ్లో ఉన్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలులోకి ఎక్కుతుండగా పట్టుతప్పింది.
Train Accident: రైలు షాహద్, అంబివ్లీ స్టేషన్ల మధ్యలో వెళుతోంది. ఆ సమయంలో ఓ దొంగ డోరు దగ్గర కూర్చున్న గౌరవ్ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.
FIR For Feeding Pigeons: హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.
తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..
టిక్కెట్ లేకుండా ప్రయాణించి రైల్వే సిబ్బందికి దొరికిపోయిన ఓ ప్రయాణికుడు ఆ తరువాత మరింతగా రెచ్చిపోయాడు. రైల్వే స్టేషన్లోని కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం తాలూకు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దర్యాప్తును తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరిగిందని, దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ముజావర్ తెలిపారు. 2009 మార్చిలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయ్యారు.