Home » Mumbai
శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్)తో కూడిన 'మహా వికాస్ అఘాడి'లో అంతర్గత విభేదాలున్నాయని, దీనిని అవకాశంగా మలుచుకుని ఎంవీఏకు సంప్రదాయంగా పట్టున్న ప్రాంతాల్లో పాగా వేయాలని బీజేపీ ఆలోచనగా ఉంది.
ఓ ముసలాయన వాటర్ బాటిల్ పట్టుకుని రైలు పట్టాలపై కూర్చుని ఉన్నాడు. రైలు అదే పట్టాలపై వేగంగా దూసుకుని వస్తూ ఉంది. ఇది గమనించిన ముసలాయన వెంటనే పైకి లేచాడు. ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు. రైలు చాలా దగ్గరకు వచ్చేసింది.
పోలీసులు వెంటనే అరుపులు వినపడ్డ వైపు వెళ్లారు. అక్కడ వ్యాన్ల మధ్య దుస్తుల్లో చుట్టి ఉంచిన చిన్నారి కనిపించింది. హుటాహుటిన ఆ చిన్నారిని శతాబ్ధి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చిన్నారికి వైద్యం అందించారు.
దీపావళి పండుగలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ‘బలిప్రతిపాద’ను పురస్కరించుకుని బుధవారం స్టాక్ మార్కెట్కు సెలవు ఉండనుంది.
అతడు బీరు, వోడ్కా ఆర్డర్ చేశాడు. వాటిని తాగి సరిపెట్టుకున్నాడు. ఆమె మాత్రం ఖరీదైన మందు ఆర్డర్ చేసుకుని తాగుతూనే ఉంది. అలా కరోనా ఎక్స్ట్రా పింట్, అబ్సొల్యూట్, బ్లూ లేబుల్ లాంటి మందు ఆర్డర్ చేసుకుని తాగింది. చివరికి..
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ ప్రాక్టీస్ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు.
ఇంగ్లాండ్ దేశం, భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఇరు దేశాల ప్రధానులు అభివర్ణించారు.
ఉగ్రదాడికి దీటుగా సైనిక చర్య తీసుకోకుండా ఇండియాపై ఒక దేశం ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి చిదంబరం ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలన్నారు.
అక్టోబర్ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది.
ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుండి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేసారు.