Home » Mumbai
Ladies Special Train: ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు అమ్మాయిల మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలివానలా తయారైంది.
రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఎయిరిండియా విమానం దడ పుట్టించింది. గాల్లోనే 3 గంటల పాటు ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..
Mumbai Local Train: ముంబైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి కింద పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Viral Video: కారు ముందు భాగంలో అతడు పడుకున్నాడు. కారు అత్యంత వేగంగా రోడ్డుపై వెళుతోంది. నిన్న రాత్రి 12.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రత 2°C పెరిగితే స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్ పూర్తిగా నీటిమట్టమవుతాయని తేలింది.
భార్య శృంగారానికి ఒప్పుకోకపోవడంతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి ఆమెకు నిప్పు పెట్టాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
రాణాను 26/11 దాడుల కేసులో అమెరికా నుంచి ఇటీవల ఎన్ఐఏ టీమ్ భారత్ తీసుకువచ్చింది. అప్పట్నించి ఆయన న్యూఢిల్లీలోని ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులతో ఆయన సంబంధాలు కొనసాగించినట్టు ఎన్ఐఏ ప్రధాన ఆరోపణగా ఉంది.
ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని అంతమొందిస్తామని అమిత్షా చెప్పారు. ముష్కరులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుచేశారు.
మహారాష్ట్రలో సోమవారం భారీ వర్షాల (Heavy Rains) కారణంగా వచ్చిన వరదలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. దీంతో ఇప్పటివరకు ఈ వానల కారణంగా ఐదుగురు మృతి చెందగా, పంట, ఆస్తినష్టం కూడా జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.