Home » Mumbai
Idli 20 Paise Lunch 50 Paise: మీ జేబిలో ఓ వెయ్యి రూపాయలు ఉంటే.. ఆ హోటల్లోని అన్ని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుని తినేయొచ్చు. కేవలం ఒక రూపాయతో మీ కడుపు నిండిపోతుంది.
భారీ వర్షాలతో.. ముంబై మహానగరం నీటమునిగింది. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్టులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అగ్నిమాపకదళ అధికారులు ఘటనా స్థలికి చేరుకోవడానికి ముందు పలువురు ప్రయాణికులు భయంతో కిటికీలు బద్దలు కొట్టి బయటపడేందుకు ప్రయత్నించడం విజువల్స్లో కనిపిస్తోంది.
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. బస్సు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ...
సైబర్ స్కామ్ బారిన పడ్డ ఓ ముంబై వృద్ధురాలు తన సొమ్మంతా పోగొట్టుకున్నారు. నిందితుడు ఫోన్కు పంపించిన లింక్పై క్లిక్ చేసిన ఫలితంగా మళ్లీ కోలుకోలేని స్థాయిలో డబ్బు నష్టపోయారు. పాలకు ఆర్డర్ పెట్టడంలో సాయం చేస్తానని చెప్పిన నిందితుడు మహిళ సొమ్మును కాజేశాడు.
రైల్వే స్టేషన్లు, రన్నింగ్ రైళ్లలో కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు..
స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాల లేమి, గుంతలతో కూడిన రోడ్లు, మరో పక్క భారీ ట్రాఫిక్ జామ్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా 49 ఏళ్ల మహిళ.. ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది.
థానే-బేలాపూర్ రోడ్డులో ఓ యువకుడు డేంజరస్ స్టంట్ చేశాడు. మెకానిక్గా పని చేసే షంషుద్ అహ్మద్, ఆటో డ్రైవర్ అక్షయ్ ధోత్రే అనే ఇద్దరు యువకులు.. అర్ధరాత్రి రోడ్డు మీదకు వచ్చారు. తర్వాత డేంజరస్ స్టంట్స్ చేసి వీడియో తీశారు. చివరకు ఏమైందంటే..
దాదర్లోని ఛత్రపతి శివాజీ పార్క్ నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. దాదార్లోనే ప్రముఖమైన ఈ పార్క్ను నిత్యం అనేక మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సందర్శిస్తుంటారు. ఈ ఇటీవల ఈ పార్క్లో చోటు చేసుకున్న ఘటన అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది..