Home » Mumbai Indians
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత కోసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన జేక్ ఫ్రేసర్ మెగ్గుర్క్ (84) విధ్వంసం సృష్టించడంతో పాటు..
ఐపీఎల్ 2024లో నేడు 43వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అయితే DC, MI మధ్య జరిగే ఈ మ్యాచ్లో పిచ్ ఎలా ఉంటుంది, ఏ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాపార్డర్ ఘోరంగా విపలమైనా.. మిడిలార్డర్ బ్యాటర్ల పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ముఖ్యంగా..
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో.. ముంబై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ స్టేడియంలో ముంబై, రాజస్థాన్ జట్టు ఏడుసార్లు తలపడగా..
నేడు ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్-2024 ప్రారంభమైనప్పటి నుంచి హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో అతడ్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా నియమించడం.. చాలామంది అభిమానులకు నచ్చలేదు. అందుకే.. పాండ్యా టాస్ కోసం వచ్చిన ప్రతిసారి...
అసలే రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినందుకు హార్దిక్ పాండ్యాపై తారాస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు.. పెర్ఫార్మెన్స్ చెత్తగా ఉండటంతో అభిమానులతో పాటు సీనియర్లు, మాజీలు సైతం పెదవి విరుస్తున్నారు.
ఈమధ్య కాలంలో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో వస్తున్న విమర్శలను పక్కన పెట్టేస్తే.. అతని ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ అతని పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది.
ఈమధ్య కాలంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్గా రావడం.. క్రీడాభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం మైదానంలో అడుగుపెడితేనే.. స్టేడియం మొత్తం అభిమానుల కేరింతలతో హోరెత్తిపోతుంది. అలాంటి ధోనీ ఇక బౌండరీలు బాదితే.. పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి! చెవులు మోత మోగిపోయేలా అరుపులు అరుస్తారు.