Home » Mulugu
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క - సారలమ్మ మహాజాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.
ములుగు జిల్లా: మేడారానికి భక్తులుపోటెత్తారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వన దేవతల చెంతకు భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమక్క - సారలమ్మ జాతర ఈనెల 21 నుంచి ప్రారంభంకానుంది.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన మేడారం సమక్క - సారలమ్మ జాతర ఈనెల 21 నుంచి ప్రారంభంకానుంది. జాతర తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి సీతక్క మేడారం మహాజాతర ప్రాంగణానికి చేరుకున్నారు.
గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూఠీ చేసిందని మంత్రి సీతక్క అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఫైర్ అయ్యారు.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు.
Telangana: గోదావరి నుంచి ఇసుకను తరలించే లారీలను నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర దృశ్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు.
Telangana: జిల్లాలోని ఏటూరునాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు భైరి నరేష్ను అయ్యప్పస్వాములు అడ్డుకున్నారు. సోమవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో డియర్ ఫంక్షన్ హాల్లో జరిగే భీంరావ్ కోరేగావ్ సమావేశానికి నరేష్ వచ్చాడు.
జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గుట్టలో ఆకా శ్రీను(42) అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. ఆదివారం బంధువుల పుట్టువెంట్రుకలు తీయడం కోసం మల్లూరు లక్ష్మీ నరసింహాస్వామి గుట్టకు శ్రీను వచ్చాడు. స్నానానికి వెళ్లి శ్రీను కనిపించకుండా పోయాడు. సోమవారం (ఈరోజు) గుట్టపై ఎద్దుముక్కుతోగు వద్ద శవమై శ్రీను కనిపించాడు.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ములుగు(Mulugu) నియోజకవర్గానికి వచ్చారు సీతక్క(Minister Seethakka).
ములుగు జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పార్టీ శ్రేణలు సంబరాలు జరుపుకుంటున్నారు. ములుగు జిల్లా, వెంకటాపురంలో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు.