Home » MLC Elections
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాAజన్ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఎందుకు దాచిపెట్టింది
తెలంగాణ(Telangana) శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ సర్వశక్తులొడ్డేందుకు
రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో ఇంటి నంబర్ల వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. ఓటర్ల జాబితాల్లో సుమారు నాలుగు లక్షల ఇళ్లకు డోర్ నంబర్లు కనిపించకపోవడంతో, వీటి వెనుక ఉన్న మతలబు ఏమిటని రాజకీయ పార్టీలు ఆరా తీయడం మొదలు పెట్టాయి.
అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఓ శాలువాతో తుస్మనిపించారు. ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా?. అదేనండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురించి. రెండ్రోజుల క్రితం శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. ప్రభుత్వ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చిందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అదంతా వట్టిదేనని
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ (BRS) అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు ఆమెను మంత్రి జగదీష్రెడ్డి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) హామీ మేరకు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విధానపరిషత్లో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ(Mlc) స్థానాలకు ఈనెల 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్(Central Elect
జనసేన (Janasena) తరఫున గెలిచి వైసీపీకి (YSRCP) అనుబంధంగా పనిచేస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) చిక్కుల్లో పడ్డారు. గతంలో..
మే 27, 28 తేదీల్లో రాజమండ్రి (Rajahmundry)లో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రకటించారు.
మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) సీఎం జగన్కు ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) క్యాంప్ ఆఫీసులో సోమవారం నాడు నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ (Gadapa Gadapa Ku Mana Prabutvam) కార్యక్రమానికి..