• Home » MLC Elections

MLC Elections

Graduate MLC  Elections: పట్టభద్రుల సమస్యలపై పోరాడే రాకేష్ రెడ్డిని గెలిపించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Graduate MLC Elections: పట్టభద్రుల సమస్యలపై పోరాడే రాకేష్ రెడ్డిని గెలిపించాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తాను ప్రవేశపెట్టిన స్వేరో అనే పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరిందని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసులు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కావాలో.. విద్యార్థుల సమస్యలపై పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలో మీరే ఆలోచించాలని కోరారు.

Graduate MLC  Elections: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే.. రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతా: రాకేష్ రెడ్డి

Graduate MLC Elections: నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే.. రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతా: రాకేష్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.

 Kishan Reddy: జగన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: జగన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు.

Graduate MLC Elections: ఆ విషయంలో ప్రతిపక్షం వైపు నిలబడాలి: కేటీఆర్

Graduate MLC Elections: ఆ విషయంలో ప్రతిపక్షం వైపు నిలబడాలి: కేటీఆర్

ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే చైతన్య గడ్డ అయిన కొత్తగూడెం ప్రజలు ప్రతిపక్షం వైపు నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. .వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Harish Rao: ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? దాడిని ఖండిస్తున్నాం

Harish Rao: ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? దాడిని ఖండిస్తున్నాం

రేవంత్ రెడ్డి పాలన లాఠీ చార్జీలు, బడుగు జీవులకు జూటా మాటలులా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను ఆయన పరామర్శించారు. రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రవీంద్రను పరామర్శించిన అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు.

TG Politics: అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

TG Politics: అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు.

  Lok Sabha Election 2024: ఎన్నికల కోడ్‌తో మంత్రివర్గ సమావేశం వాయిదా

Lok Sabha Election 2024: ఎన్నికల కోడ్‌తో మంత్రివర్గ సమావేశం వాయిదా

లోక్‌సభ ఎన్నికలతో (Lok Sabha Election 2024) ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈరోజు(శనివారం) తెలంగాణ మంత్రి మండలి సమావేశం వాయిదా పడింది. అంతకుముందు కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది.

Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి

Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు.

Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..

Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..

Telangana: పట్టభద్రుల ఎన్నిక అనేది చాలా ముఖ్యమని వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుముల రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చదువుకున్న వాళ్ళు, మేధావులు, విద్యావంతులు సమాజానికి ఉపయోగపడే వారిని ఎన్నుకుంటారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు... మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారన్నారు.

Graduate MLC: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల..

Graduate MLC: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల..

కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ నల్గొండ కలెక్టరేట్‌‌‌లో నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి