• Home » MLA

MLA

MLA: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

MLA: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్భార్‌ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ తెలిపారు. మండలం లోని కె.పూలకుంట పంచాయతీలో ఎమ్మెల్యే శనివారం ప్రజా దర్భార్‌ నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అధి కారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజాద ర్బార్‌ నిర్వహించారు.

MLA: స్వర్ణాంధ్ర సాధనే సీఎం ధ్యేయం

MLA: స్వర్ణాంధ్ర సాధనే సీఎం ధ్యేయం

స్వర్ణాంధ్రప్రదేశ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని పాము దుర్తి గ్రామంలో శనివారం స్వర్ణ గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు.

Swarna Chandragiri: స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుపై మొదలైన కసరత్తు

Swarna Chandragiri: స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుపై మొదలైన కసరత్తు

స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం

ప్రజల సమస్యలను పరి ప్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

పాలు లేకుండా నెయ్యి తయారీ దుర్మార్గం

పాలు లేకుండా నెయ్యి తయారీ దుర్మార్గం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

గ్రామీణ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

గ్రామీణ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

MLA: విజన ఉన్న నేత సీఎం చంద్రబాబు

MLA: విజన ఉన్న నేత సీఎం చంద్రబాబు

రాష్ట్ర అభివృద్ధిపై స్పష్ట మైన విజన కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో మహిళా శిశుసంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ సమావేశంలో ఆమె బుధవారం పాల్గొని మాట్లాడారు.

చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’.. స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్

చట్ట సభల్లో ‘నో వర్క్.. నో పే’.. స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్

చట్ట సభల్లో 'నో వర్క్.. నో పే' విధానం అమలులోకి తీసుకురావాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దీనిపై చట్టం చేసి.. తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు.

బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్నారు...

బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్నారు...

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని అరెస్టులు, దాడులతో భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి