Home » Minister Satya Kumar
గతేడాది ఇదే రోజున ప్రజలిచ్చిన తీర్పునకనుగుణంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సంక్షేమాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జగన్ రెడ్డి మాత్రం తన వినాశకర అంతఃస్వరూపాన్ని మార్చుకునేది లేదని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో అతిపెద్ద లేదా రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయమని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆ దిశగా దేశ ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేసి వికసిత భారతావని ఆవిష్కారానికి కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.
Minister Satyakumar: ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ కలకలం రేపుతోంది. దీనిపై మంత్రి పేషీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆరోగ్య సేవల్లో విభాగాల పనితీరు, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు.
Minister Satyakumar Yadav: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయారని అన్నారు. లిక్కర్ స్కాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు
ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు వైద్యులు ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి, రోగి మరణానికి కారణమయ్యారు. మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు
రాష్ట్రంలో డయాలసిస్ రోగుల సంఖ్య పెరిగేందుకు జగన్ మద్యం బ్రాండ్లే కారణమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో రెండు డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు
ఆయుష్ వైద్య సేవలను విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలను చెప్పిన మంత్రి సత్యకుమార్, గత ప్రభుత్వంలో ఈ రంగంపై నిర్లక్ష్యం ఉన్నదని చెప్పారు. ఆయుష్ రంగాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు
అంబేద్కర్ను అవమానపరిచింది.. అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు.