Home » Meta
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
మెటా సంస్థ ఫేస్బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
ఏఐ’ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న ఓపెన్ ఏఐ, డీప్సీక్ వంటివాటికి మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో జుకెర్బెర్గ్ భారీ ప్రణాళికలు రచించారు..
ఆపిల్, ఓపెన్ ఏఐ, గూగుల్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్గా పని చేసిన వ్యక్తి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది..
టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. ఓక్లీ, మెటా సంస్థలు (Oakley Meta Glasses) కలిసి కొత్త కళ్లజోళ్లను విడుదల చేశాయి. ఫ్యాషన్కు ఫ్యూచర్ టచ్ ఇచ్చే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫీచర్లతో నిండిన ఆవిష్కరణగా నిలుస్తున్నాయి.
మెటా నుంచి కొత్త ఏఐ యాప్ వచ్చేసింది. ఇది చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఉచితంగా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
Meta AI Chatbot: నియమాన్ని అతిక్రమించి ఏఐ చాట్బాట్లో అశ్లీల సంభాషణలు సాగుతున్నాయి. అది కూడా చిన్న పిల్లలతో ఆ చాట్బాట్లు అశ్లీలకర సంభాషణలను కొనసాగిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం 14 ఏళ్ల బాలిక జాన్ సినా వాయిస్ ఉన్న ఏఐ చాట్బాట్తో సంభాషించింది.
మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా యూజర్లకు షాకిచ్చే వార్త చెప్పింది. ఇకపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తే నెలవారీగా రుసం చెల్లించాలని తెలిపింది. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో దేశ పౌరుల భద్రత కూడా చాలా కీలకం. ఇలాంటి క్రమంలో నకిలీ కాల్స్, మెసేజుల నుంచి వారిని రక్షించేందుకు DoT, WhatsApp కలిసి సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.