• Home » Medigadda Barrage

Medigadda Barrage

BJP: ఇప్పుడు మేడిగడ్డకు వెళ్లి కొత్తగా చూడాల్సిందేమీ లేదు..

BJP: ఇప్పుడు మేడిగడ్డకు వెళ్లి కొత్తగా చూడాల్సిందేమీ లేదు..

Telangana: రేపు (మంగళవారం) ‘చలో కాళేశ్వరం’కు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పందించారు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ...

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం: ప్రాజెక్టులు, కేఆర్ఎంబీపై వాడీవేడీగా చర్చ..!

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం: ప్రాజెక్టులు, కేఆర్ఎంబీపై వాడీవేడీగా చర్చ..!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. అందుకు ధీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇస్తోంది.

CM Revanth: రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth: రేపు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (రేపు) మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ డ్యామేజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు.

Congress: ఎమ్మెల్యేలకు  సీఎం రేవంత్ కీలక సూచనలు

Congress: ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక సూచనలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

 TS Politics: ఆ ప్రాజెక్టు కట్టిందే మేము.. వారికేం భయపడం: కేటీఆర్

TS Politics: ఆ ప్రాజెక్టు కట్టిందే మేము.. వారికేం భయపడం: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని.. దాన్ని భూతద్దంలో పెట్టీ చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు.

BJP: వారిద్దరికి పంపకాల్లో తేడాలు.. అందుకనే ఈ నాటకం:  పైడి రాకేష్ రెడ్డి

BJP: వారిద్దరికి పంపకాల్లో తేడాలు.. అందుకనే ఈ నాటకం: పైడి రాకేష్ రెడ్డి

కేసీఆర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కోసమే సీఎం రేవంత్ మేడిగడ్డ నాటకం ఆడుతున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య.. పంపకాల విషయంలో తేడాలు వచ్చాయని ఆరోపించారు.

TS NEWS: మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి  విజిలెన్స్ నివేదిక

TS NEWS: మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక

మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది.

Kaleshwaram: మేడిగడ్డ కుంగుబాటుపై రంగంలోకి డీజీ.. రెండ్రోజులపాటు అక్కడే

Kaleshwaram: మేడిగడ్డ కుంగుబాటుపై రంగంలోకి డీజీ.. రెండ్రోజులపాటు అక్కడే

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwara Project)లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు.

Minister Uttam: మేడిగడ్డపై జ్యూడిషియల్ విచారణ  జరుపుతాం

Minister Uttam: మేడిగడ్డపై జ్యూడిషియల్ విచారణ జరుపుతాం

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) ప్రకటించారు. మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

TS Govt: మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. లెక్కలు తేలుతాయా..?

TS Govt: మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. లెక్కలు తేలుతాయా..?

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి