• Home » Medigadda Barrage

Medigadda Barrage

Minister Uttam: ఎన్డీఎస్ఏ నివేదిక  వచ్చిన తర్వాత చర్యలు చేపడుతాం

Minister Uttam: ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడుతాం

మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన కుంగిపోయిందని.. ఈ విషయాలను ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు సచివాలయంలో నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్‌పై జ్యుడీషియల్ విచారణ కోరిన ప్రభుత్వం

TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్‌పై జ్యుడీషియల్ విచారణ కోరిన ప్రభుత్వం

మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) వ్యవహారంపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. బ్యారేజ్ కుంగడంపై జుడిషియల్ విచారణను ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది.

KTR: అవసరమైతే వారిపై చర్యలు తీసుకోవాలి

KTR: అవసరమైతే వారిపై చర్యలు తీసుకోవాలి

మేడిగడ్డ బ్యారేజీలోని 86 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. శుక్రవారం నాడు మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ బృందం సందర్శించింది. కుంగిన పిల్లర్ నెంబర్ 20ని కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు.

TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉద్రిక్తత.. కారణమిదే..?

TS NEWS: మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉద్రిక్తత.. కారణమిదే..?

మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ‌(Medigadda Barrage)ను సందర్శించడానికి బీఆర్ఎస్(BRS) పార్టీ శుక్రవారం నాడు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్టు దగ్గరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

BRS: మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం

BRS: మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ బృందం

Telangana: చలో మేడిగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్ బృందం మేడిగడ్డకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌ను బస్సుల్లో కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గులాబీ పార్టీ నేతలు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి బస్సుయాత్ర చేపట్టారు. మొత్తం 200 మంది బిఆర్ఎస్ నేతల బృందం కాళేశ్వరంకు బయలుదేరి వెళ్లింది.

Uttamkumar: ఇక షెడ్డుకు పోవాల్సిందే.. బీఆర్‌ఎస్‌ నేతల‌కు ఉత్తమ్ సెటైర్

Uttamkumar: ఇక షెడ్డుకు పోవాల్సిందే.. బీఆర్‌ఎస్‌ నేతల‌కు ఉత్తమ్ సెటైర్

Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ బయలుదేరిన బీఆర్‌ఎస్ కాన్వాయ్‌లోని ఓ బస్సు టైర్ పగడంతో చిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలింది అని చూశా. కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయి. ఇక షెడ్డుకు పోవాల్సిందే’’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Kodandaram: కాళేశ్వరం కామధేను ఎట్లా అయితది?.. తెలంగాణ పాలిట గుదిబండ

Kodandaram: కాళేశ్వరం కామధేను ఎట్లా అయితది?.. తెలంగాణ పాలిట గుదిబండ

Telangana: దొంగే దొంగ అన్నట్లు బీఆర్ఎస్ వైఖరి ఉందని టీజేఎస్ చీఫ్ కోదండరాం వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.... మూడు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ పటిష్టంగా ఉందని చెప్పడం శుద్ద తప్పన్నారుు. ప్రణాళిక, నాణ్యత, నిర్వహణ, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయన్నారు. మూడు పిల్లర్లే కదా కుంగిపోయిందని బీఆర్ఎస్ వితండవాదం చేస్తోందన్నారు.

BRS: బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

BRS: బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా కాళేశ్వరం బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సును పక్కకు నిలిపివేశారు. ఆపై బస్సులోని బీఆర్‌ఎస్ నేతలంతా కార్లలో బయలుదేరారు. బస్సులో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా పలువురు నేతలు ఉన్నారు.

Big Breaking: బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ పర్యటనలో ఊహించని ఘటన.. భయపడిపోయిన ఎమ్మెల్యేలు

Big Breaking: బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ పర్యటనలో ఊహించని ఘటన.. భయపడిపోయిన ఎమ్మెల్యేలు

BRS Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ కు (Chalo Medigadda) వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు..

KTR: వాస్తవాలు చెప్పేందుకే ‘చలో మేడిగడ్డ’

KTR: వాస్తవాలు చెప్పేందుకే ‘చలో మేడిగడ్డ’

Telangana: బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మేడిగడ్డకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ’’ పర్యటన అని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదని... రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి