Home » Medical News
రాష్ట్రంలో ఈఎ్సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లడానికి రోగులు తటపటాయిస్తున్నారు. భారీగా ఓపీ పడిపోతుండడంతో డిస్పెన్సరీలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.
దేశంలో వైద్య విద్యలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా స్పెషలిస్టు వైద్యుల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది.
పలు రాష్ట్రాలకు ఈ స్కామ్లో సంబంధం ఉండటంతో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యవర్తులు, ప్రైవేటు కాలేజీ ప్రతినిధులు, ప్రముఖ విద్యావేత్తలు, ఒక స్వయం ప్రకటిత గాడ్మెన్ ప్రమేయం ఉన్నట్టు సీబీఐ తెలిపింది.
ప్రైవేటు హాస్పిటళ్లలో పనిచేసే వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ కీలక సూచన చేశారు. ఏడాదిలో కనీసం నెల రోజులపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాలని కోరారు.
వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పి మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ ఆయన సన్నిహితుడు రూ. 1.20 కోట్లు నొక్కేశాడు. బెంగళూరు రామయ్య మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లుగా నకిలీ ఆఫర్ లెటర్ చేతికి ఇచ్చి ఘోరంగా మోసం చేశాడు
రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాన్ని 15శాతం మేర పెంచుతూ రాష్ట్ర సర్కారు నిర్ణయ్ణం తీసుకుంది.
వరంగల్లోని కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ గత వైస్చాన్స్లర్తోపాటు రిజిస్ర్టార్ తీరు మూలంగా 400 మంది వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై విచారణ..
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
MHSRB Telangana recruitment 2025: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూసే నిరుద్యోగులకు మరో ఛాన్స్. తాజాగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు..
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రీ-యింబర్స్మెంట్ బిల్లులను క్లియర్ చేసింది.